Samayam Telugu27 Jul, 11:44 pm
రక్తంతో రాజ’ తిలకం.. శతాబ్దాల రాచరిక సంప్రదాయాన్ని మార్చిన 13 ఏళ్ల బాలికరాజస్థాన్లోని పాలి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో శతాబ్దాల రాచరిక సంప్రదాయం సరికొత్త మార్పునకు ప్రతీకగా నిలిచింది. ఖేర్వాగఢ్ రాచరిక కుటుంబ వారసత్వ పగ్గాలను 13 ఏళ్ల బాలిక తేజస్వి కుమారి జోధా చేపట్టింది