
Andhra Jyothy07 Aug, 08:54 am
వరంగల్ లో చిరుతపులి కలకలం.. అధికారుల అలర్ట్వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్, జూన్ 28