
Oneindia Telugu15 Jun, 12:33 pm
ఆన్ లైన్ లో జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారా? అయితే తీవ్ర హెచ్చరికతెలంగాణలో సైబర్ నేరాలు కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించ