
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్, ఆస్ట్ఫాలియా, గొట్టింగెన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్షోర్ క్యాంపస్లుఅంతేకాదు బోస్టన్ లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ జపాన్లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ లోనూ పాపులర్ తెలంగాణ ఫోక్ సాంగ్ ను వాడేశారు... అదే ఏష నాగుల కట్టమీద. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ప్రత్యేకత ఉంది.. తెలంగాణ కల్చర్ తోపాటు , మంచి మాస్ బీట్ కూడా ఉంది ఈ సాంగ్ లో.. ఇక ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎవరు.? ఇంతకు ముందు ఏ పాటలు పాడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఆమె పేరు ప్రభ బంగారిగళ్ళ. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా శిక్షణ తీసుకోకుండా తన తల్లి వద్దే ఆమె పాటలు నేచుకుందట ప్రభ. జానపద గాయనిగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె పాడిన పాటలు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. నిమ్మతోట వనములో, ఓ పిలగ వెంకటేశు.. ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆ పాటలు పాడింది ప్రభనే.. ఇప్పుడిప్పుడే ఆమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. మొన్నామధ్య విశాల్ మకుటం అనే సినిమాలో ఓ పాట పాడింది. ఇప్పుడు ఏష నాగుల

రాజధాని హైదరాబాద్ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనల్లో సాధించిన పురోగతిపై ఉన్నతస్థాయి కమిటీ సోమవారం సీఎంకు నివేదిక సమర్పించింది. ఈ పర్యటనల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరినట్లు కమిటీ వెల్లడించింది.అమెరికాకు చెందిన నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ భారత్లో తమ తొలి ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ముఖ్యంగా, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రభుత్వ, కార్పొరేట్ అధికారుల కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అంగీకరించింది. ఈ కోర్సులు వచ్చే నవంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి.సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకే, యూఎస్లలో పర్యటించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా, ఆయా సంస్థల ప్రతినిధుల బృందాలు త్వరలోనే హైదరాబాద్లో పర్యటించి ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ను అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు

Sullurpeta: చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం! సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని నాయుడుపేట డీఎస్పీ శ్రీ జి. చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఆయన, మృతదేహం లభ్యమైన పరిస్థితులు, పరిసరాలను పరిశీలించి, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి గుర్తింపు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా సూళ్ళూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు
తలకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడంలో ఈ చిట్కా సహాయపడుతుంది. దీనికోసం బెడ్ మీద పడుకుని తలను, జుట్టును కిందకు వాలేలా చేయండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు చేతి వేళ్ల గోళ్లను రాపిడి చేస్తూ ఉండటం ద్వారా జుట్టు పెరుగుతుందని చెబుతారు. దీనినే బలయామ్ యోగా అని పిలుస్తారు. అందుకే రోజులో ఒకసారి ఈ చిట్కా పాటించండి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఆయిల్ మసాజ్ తప్పనిసరి. కానీ చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొబ్బరి నూనె, బాదం, నూనె, ఆముదం నూనె ఇందులో ఏదో ఒక నూనె తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపడు తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది. చర్మాన్ని మెరిపించడమే కాకుండా జుట్టును ఒత్తుగా మార్చడంలో బియ్యం నీళ్లు సహాయపడతాయి. దీనికోసం నీళ్లలో బియ్యం గంటసేపు నానబెట్టి ఈ నీటితో తలను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉపయోగించే పిల్లో (తలగడ) కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కుదుళ్లలో రాపిడి తగ్గాలంటే వీలైనంత వరకు సిల్క ్లేాద సాటిన్ పిల్లో వాడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు హెల్తీగా పెరుగుతుంది. జుట్టు హెల్తీగా పెరిగేందుకు ప్లాస్టిక్ దువ్వెన కంటే చెక్క దువ్వెన ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే దువ్వెన దంతాలు వెడల్పుగా ఉండాలి. అప్పుడు రాపిడి తగ్గి జుట్టు హెల్తీగా పెరుగుతుంది. తడి జుట్టును టవల్తో గట్టిగా రుద్దడం, దువ్వడం చేయకూడదు. ఎందుకంటే తడి జుట్టు సెన్సిటివ్గా ఉండి తొందరగా రాలుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. అలాగే జుట్టు ఆరబెట్టేందుకు హీట్ పరికరాలు వాడొద్దు. ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. వీటితోనే మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. దీనికోసం ఉల్లిపాయల నుంచి రసం తీసి తలకు రాసుకోండి

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోక్ సాంగ్ తెగ వైరల్ అవుతూంటుంది. రీసెంట్ డేస్లో జానపద గీతాలు సినిమా పాటలను మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వారానికి ఒకటి రెండు సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఎంఈ సాంగ్స్ మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎక్కడ చూసిన ఇవే సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. వినే కొద్దీ వినాలనిపించేలా సాంగ్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఈ పాటలు తెగ సందడి చేస్తున్నాయి. చిరంజీవికి విలన్గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ జరుగుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ గురించి రీల్స్, పోస్ట్ లు అంతలా ఈ సాంగ్ ఎందుకు వైరల్ అవుతుంది. అసలు ఈ సాంగ్ లో ఏముందో ఒక్కసారి చూద్దాం. యూట్యూబ్ లో చాలా ఫోక్ సాంగ్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. అది మరేదో కాదురాతిరి రాతిరి సాంగ్. ఈ సాంగ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకట్టుకునే లవ్ కాన్సెప్ట్ తో ఈ సాంగ్ ను

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Burqa Dance Controversy: యూపీలో ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినులు బర్ఖాలు ధరించి చేసిన నృత్యం పెను వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారడంతో పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్ మెంట్ బహిరంగంగా క్షమాపణలు కోరింది. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితో గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరిగింది. వేడుకల్లో భాగంగా బుర్ఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్ పురి, హర్యాన్వీ, బాలీవుడ్ పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేశ్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఏ మతాన్ని వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. డ్యాన్స్ చేసిన విద్యార్థులందరూ కూడా హిందూమతానికి చెందినవారేనని..కేవలం సరదా కోసమే అలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. జరిగిన పొరపాటునకు నేను చింతిస్తున్నాను.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం అవ్వగుండా చూసుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

World Photography Day: చిత్రాల వెనుక ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు ఇవిగో.! World Photography Day: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఘనంగా నిర్వహిస్తారు. కళ, నైపుణ్యం, విజ్ఞాన శాస్త్రం, చరిత్రను ఆస్వాదించే ఫోటోగ్రఫీ ప్రియులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు, చారిత్రక విశేషాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోటోగ్రఫీ ఆవిర్భావం వెనుక అనేక ఆసక్తికరమైన మైలురాళ్లు ఉన్నాయి. ఈ డే ఏర్పాటు వెనుక ఒక భారతీయ నిపుణుడి ప్రమేయం ఉంది. భారతీయ ఫోటోగ్రఫీ ఉపాధ్యాయులు ఓపీ శర్మ 1988 సంవత్సరంలో ఈ ప్రత్యేక రోజును ప్రతిపాదించారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1991 ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ తేదీన ఫోటోగ్రఫీ రంగంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ చరిత్ర 1839 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైంది. లూయిస్ డాగ్యుర్ రూపొందించిన డాగ్యురోటైప్ పద్ధతి ద్వారా రాగి ప్లేట్లను ఉపయోగించి చిత్రాలను బంధించడం సాధ్యపడింది. ఈ ఆవిష్కరణకు నైస్ఫోర్ నీప్సే అందించిన కృషి కూడా ఎంతో ఉంది. ఆ కాలంలో ఫోటోలను రికార్డ్ చేయడానికి ఈ టెక్నాలజీ ఒక విప్లవాత్మక అడుగుగా నిలిచింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ పేటెంట్ను కొనుగోలు చేసిన తర్వాత, దానిని ప్రపంచ ప్రజలకు ఉచిత బహుమతిగా అందించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరూ ఈ సాంకేతికతను ఉపయోగించుకునేలా ఫ్రాన్స్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీని ఆధారంగానే దాదాపు నలభై సంవత్సరాల తరువాత అమెరికాకు చెందిన జార్జ్ ఈస్ట్మన్ మరింత అధునాతన కెమెరా సాంకేతికతను అభివృద్ధి చేశారు. భారతదేశంలో ఫోటోగ్రఫీ రంగానికి బలమైన చరిత్ర ఉంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్లలో లాలా దీన్ దయాల్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందారు. అదేవిధంగా హోమై వ్యారావాలా భారతదేశపు మొదటి మహిళా ప్రెస్

భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలని అనిపించడం, టీవీ చూస్తూ తెలియకుండానే స్నాక్స్ తినేయడం, పని మధ్యలో బోర్ కొడితే ఫ్రిజ్ వైపు వెళ్లడం.. ఇవన్నీ చాలామందికి రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. నిజంగా ఆకలి లేకపోయినా తినాలనే కోరిక ఎందుకు వస్తుంది? మన శరీరానికి ఆహారం అవసరమా, లేక మనసు ఏదైనా కోరుకుంటుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం.. నిజమైన ఆకలి, భావోద్వేగ ఆకలి మధ్య చాలా తేడా ఉంటుంది. శారీరక ఆకలి సాధారణంగా క్రమంగా పెరుగుతుంది. కొంత సమయం తినకపోతే కడుపులో ఖాళీగా అనిపించడం, శక్తి తగ్గడం, అలసట వంటి సంకేతాలు కనిపించవచ్చు. కానీ భావోద్వేగ ఆకలి ఒక్కసారిగా వస్తుంది. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన ఆహారం తినాలనే బలమైన కోరిక కలుగుతుంది. అలా ఎందుకు కలుగుతుందో చూద్దాం. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆందోళన, కోపం లేదా నిరాశ వంటి భావాలు మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ఆకలి, ముఖ్యంగా తీపి, ఉప్పు లేదా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలపై కోరికను పెంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతమందికి టెన్షన్లో ఉన్నప్పుడు చాక్లెట్, ఐస్క్రీమ్, బేకరీ ఫుడ్ లేదా ఫాస్ట్ఫుడ్ తినాలని కోరిక కలగవచ్చు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, పని చేయడానికి ఆసక్తి లేనప్పుడు లేదా ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తినడం ఒక చిన్న వినోదంలా అనిపించవచ్చు. ఫ్రిజ్ తెరవడం, ఏదైనా స్నాక్స్ తీసుకోవడం, టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం.. ఇవి క్రమంగా ఒక అలవాటుగా మారిపోతాయి. ఒక దశలో ఆకలి లేకపోయినా ఏదైనా తినాలి అనే ఆలోచన రావచ్చు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆకలి, ఆహార కోరికల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా అలసటగా ఉన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తి కావాలనే భావనతో తీపి

ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బురఖాలు ధరించిన విద్యార్థినులు చేసిన నృత్యం పెను వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు కోరగా, విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్పురి, హర్యాన్వీ, బాలీవుడ్ గీతాలకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవ్వడంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఏ మత వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. నృత్యం చేసిన విద్యార్థులందరూ హిందూ మతానికి చెందినవారేనని, కేవలం వినోదం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. "జరిగిన పొరపాటుకు నేను చింతిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించారు

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ), కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశిస్తూ లక్నో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు స్పందిస్తూ... ఈ కేసులోని ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... "ఆరోపణలు అంత తీవ్రమైనవే అయితే మీ దర్యాప్తు సంస్థలు ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నాయి? దర్యాప్తు లేదా విచారణ ప్రారంభించడానికి కోర్టుల నుంచి ఒత్తిడి లేదా ఆదేశాలు వచ్చే వరకు ఎందుకు వేచి చూశాయి? చట్టప్రకారం మీకున్న స్వయంప్రతిపత్తి అధికారాలతో సొంతంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కుర్రహీరో వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసింది జయం సినిమా. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్ గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. తన నటనతో గోపీచంద్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ గర్ల్ ఫ్రెండ్గా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ బ్యూటీ రియల్ పేరు అనామిక ప్రవళిక. తెలుగుతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సీరియల్స్ లో శిఖరం, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాగే రాత్రి , రూ.999 మాత్రమే, సంభవామి యుగే యుగే, పిల్ల దొరికితే పెళ్లి ఇలా పలు చిత్రాల్లో నటించింది. కానీ జయం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు

తెలుగు సినీ చరిత్రలో సూపర్స్టార్ కృష్ణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అన్నింటిని ఎదుర్కొని నెంబర్ వన్ అయ్యారు. వాటిలో ఒకటి వరుసగా 15 చిత్రాల పరాజయం. ఏ హీరోకైనా ఇదొక పెను సవాలు, కెరీర్కు మరణశాసనం లాంటిది. కానీ కృష్ణ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ కష్టకాలాన్ని అధిగమించి తిరుగులేని హీరోగా నిలబడ్డారు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే హీరోలకు అవకాశాలు తగ్గడం, నిర్మాతలు వెనకడుగు వేయడం చూస్తుంటాం. అలాంటిది "అల్లూరి సీతారామరాజు" లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వరుసగా 15 సినిమాలు అపజయం పాలయ్యాయి. కనీసం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితిలో చాలా మంది సినీ ప్రముఖులు కృష్ణకు సినీ పరిశ్రమను వదిలిపెట్టి వేరే వ్యాపారం చూసుకోమని సలహా ఇచ్చారట. ఈ మాటలు ఏ హీరోనైనా కుంగదీస్తాయి. కానీ కృష్ణ నిరాశ చెందలేదు, పడ్డ చోటు నుంచే లేచి నిలబడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఆయన సినీ ప్రస్థానంలో ఒక విలక్షణమైన పంథాను అనుసరించారు. ఇతర హీరోల మాదిరిగా స్క్రిప్ట్లలో జోక్యం చేసుకోకుండా, దర్శకుల విజన్ను గౌరవించేవారు. దర్శకుడికే అన్నీ తెలుసు అని నమ్మి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఈ స్వేచ్ఛే ఆయన్ను సూపర్స్టార్గా నిలబెట్టింది. అయితే, వరుస పరాజయాల కారణంగా ఏ నిర్మాత కూడా కృష్ణను నమ్మి సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. ఈసడింపు మాటలు కూడా వినిపించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తానే స్వయంగా నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నారు. తన సొంత బ్యానర్ పద్మాలయా మూవీస్ను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా కృష్ణ తొలిసారిగా నిర్మించిన చిత్రం పాడిపంటలు. ఈ సినిమాపై మొదట్లో ఎటువంటి అంచనాలు లేవు. పదిహేను ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో విజయంపై ఎవరికీ నమ్మకం

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్, అనుష్క ఒకటి. యాడ్స్ షూటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యింది. విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుష్క. ప్రస్తుతం తన కుటుంబానికి టైమ్ కేటాయించింది. అయితే అనుష్క కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓ క్రేజీ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలు అంట. అవును.. అనుష్క చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అంతేకాదు.. హిందీలో కాకుండా ఆమె తెలుగులో క్రేజీ బ్యూటీ. ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ. తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే రుహానీ నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు..అనుష్కకు చెల్లెలు అవుతానని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తాను అనుష్కకు కజిన్ అని.. విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని

ఆస్తి కోసం కన్న తండ్రి మృతదేహాన్నే అడ్డంగా పెట్టుకున్నాడో కొడుకు. బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోలేదు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.75 ఏళ్ల ఛత్రపాల్ తన కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మి వేధింపులు భరించలేక కొంతకాలంగా కుమార్తెల వద్ద ఉంటున్నారు. 2023లో మహేంద్ర, లక్ష్మి తన తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఛత్రపాల్ కుమార్తె సుమన్ ఆరోపించారు. దీంతో ఆయన బంధువుల వద్ద, అనంతరం తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ వచ్చారు.ఆస్తిని కుమార్తెలకు పంచిన తండ్రితనను చూసుకున్న ముగ్గురు కుమార్తెలకు ఛత్రపాల్ తనకున్న భూమిని రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను, తన భార్యను వేధించారనే కారణంతో కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మికి తన ఆస్తిలో ఏమాత్రం చెందదని పత్రికలో ప్రకటన కూడా ఇచ్చినట్లు కుటుంబం తెలిపింది.అయితే తండ్రి ఆరోగ్యం విషమించడంతో జులై 7న సుమన్ తన అన్న మహేంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబంతో కలిసి లక్నోకు వచ్చిన మహేంద్ర.. తండ్రికి చికిత్స చేయిస్తానంటూ ఆయన్ను గ్రామానికి తీసుకెళ్లాడు. రెండు రోజులకే ఛత్రపాల్ కన్నుమూశారు.తండ్రి చనిపోయినా..అంత్యక్రియల కోసం సుమన్, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారికి ఊహించని దృశ్యం కనిపించింది. మృతిచెందిన ఛత్రపాల్ చేతి వేలిని పట్టుకున్న మహేంద్ర.. ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్ర తీసుకుంటున్నట్లు బంధువులు

నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా.. ప్రేమకు అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వివరంగా తెలుసుకుంటే.. నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం.. ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు బంధాలలో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే.. ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో, లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో కూడా తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం నెమ్మదిగా మనసును బంధిస్తుంది. ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో సొంతమనే బావన ఉంటుంది.. నిజమైన ప్రేమ వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు. నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు.. సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే.. కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి. ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం కోల్పోతామేమో అనే భావన ఉంటుంది.. ఒకరిని

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట. స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం

గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు. అయితే రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా? ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు, పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు. రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం, విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు చురుగ్గా ఉండటానికి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది , అలాగే నరాల పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు. మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక

భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘బ్రహ్మపుత్ర’ అంటే ‘బ్రహ్మ దేవుడి కుమారుడు’ అని అర్థం. అందుకే బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క ‘మగ నది’గా చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు.. తన ప్రవాహం, స్వభావం విషయంలోనూ ప్రత్యేకత ఉంటుంది. టిబెట్లో పుట్టిన ఈ నది భారత్లోకి అరుణాచల్ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. చివరికి బంగ్లాదేశ్లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారు. అందుకే దీనికి ‘బ్రహ్మపుత్ర’ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో ‘పుత్ర’ అంటే కుమారుడు. ఈ కారణంగానే ఇతర ప్రధాన నదులతో పోలిస్తే బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రహ్మపుత్ర నదిని భారత్లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్లో కూడా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. టిబెట్లో దీనిని ‘యార్లుంగ్ సాంగ్పో’ అని అంటారు. భారత్లోకి వచ్చిన తర్వాత ‘సియాంగ్’, ‘దిహాంగ్’ వంటి పేర్లు వినిపిస్తాయి. అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ నది కేవలం పేరుతోనే ప్రత్యేకం కాదు. భారీ నీటి ప్రవాహం, పొడవైన ప్రయాణం, వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా అసోం రాష్ట్రంలోని ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. వ్యవసాయం, చేపల

Gas Booking : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్లో, సిలిండర్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. అంతేకాక.. గతంలో ఉదయం గ్యాస్ బుక్ చేస్తే సాయంత్రం లేదంటే మరుసటిరోజు ఉదయం ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ, ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన సమయం నుంచి రెండుమూడు రోజులైనా సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. దీంతో గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు స్వస్తి చెబుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఓ ఆసక్తికర స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ ‘ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ’ (Indane XTRALITE NOW) అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా కస్టమర్లు బుక్ చేసిన మూడు లేదా నాలుగు గంటల్లోనే 10కిలోల కాంపోజిట్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే, కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. ‘IndianOil One’ యాప్ ద్వారా లేదంటే ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. గృహిణులు చాలామంది గ్యాస్ అయిపోయిన వెంటనే కొత్త గ్యాస్ సిలిండర్కోసం బుక్ చేస్తారు.. ఇటీవల కాలంలో రెండుమూడు రోజులైనా గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ అనే కొత్త సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోయినా మూడు నాలుగు గంటల్లో కొత్త కాంపోజిట్ సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. ఇది బరువు తక్కువగా ఉండటంతో మోయడం కూడా తేలిక. వేగంగా కస్టమర్లకు డెలివరీ అందించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇండేన్ ఎక్స్ ట్రాలైట్ నౌ తత్కాల్ సేవ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం

సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా విశాఖపట్నం ఓడరేవులో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ. 334.89 కోట్ల అంచనా... న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా విశాఖపట్నం ఓడరేవులో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ. 334.89 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ దాదాపు 3.584 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తొమ్మిది ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయే సమస్యకు చెక్ పడుతుంది. పోర్టు కార్యకలాపాలకు అంతరాయం లేకుండా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 30 నెలల్లో ఈ ఫ్లైఓవర్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రధాని గతిశక్తి విధాన ప్రణాళికకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ కారిడార్.. విశాఖ పోర్టు సముద్ర రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచి, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

మనిషి మెదడు చాలా శక్తివంతమైనది. మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది. కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే మనిషి మెదడు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో సహాయపడటానికి.. మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే , చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం.. ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట. ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను, సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం కోసం వెతుకుతూ ఉంటుందట. ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి, శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు. ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ, వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు. దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట. ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా, మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా, మనస్సు దానికి నచ్చినట్టు

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్కు ఇంకా చాలా సమయం ఉంది. అంతకుముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా వీడబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, మొదట్లో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మాత్రమే రేసులో ఉన్నాయనే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏకంగా 5 ఐపీఎల్ జట్లు హార్దిక్ను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్లు తమ స్టార్ ప్లేయర్లను ఇచ్చి అయినా హార్దిక్ను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి అక్షర్ పటేల్ను ముంబై ఇండియన్స్కు ఇచ్చే ప్రతిపాదన తెచ్చే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ముంబై వద్ద స్ట్రాంగ్ స్పిన్ ఆల్ రౌండర్ లేకపోవడం, అక్షర్కు లీడర్షిప్ స్కిల్స్ ఉండటం దీనికి కలిసివచ్చే అంశం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ పవర్ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్ను ముంబైకి పంపి, హార్దిక్ను తెచ్చుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ తక్కువగా చేస్తుండటంతో LSG హార్దిక్ కోసం ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన హెడ్ కోచ్ పదవిని భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ట్రేడ్ కుదిరితే హార్దిక్ కోసం శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఇద్దరు ఆటగాళ్లను చెన్నై వదులుకోవాల్సి రావచ్చు. అలాగే, కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నందున

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. 28 వికెట్లు పడగొట్టి వరుసగా జట్టు రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం భారత పేసర్లను గాయాల సమస్య వేధిస్తుండటంతో భువీని జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14 నుంచి జరగనున్న యూపీ టీ20 లీగ్లో భువీ లఖ్నవూ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ లీగ్కు ముందు భువీ మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడే అవకాశంపై స్పందించాడు. ‘జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే ఎందుకు వద్దంటాను? భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అయితే ఎంతమేర సిద్ధంగా ఉన్నానో కచ్చితంగా చెప్పలేను. నా పని క్రికెట్ ఆడటమే. అందుకే యూపీ టీ20 లీగ్లో ఆడేందుకు వచ్చా. మరో స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడి రాలేదు. ఐపీఎల్లోనూ జట్టు కోసం పరుగులు, వికెట్లు సాధించి మ్యాచ్లు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను. ఎవరో ఏదో చెప్పారనో.. ఇంకా వేరే కారణాలతోనో ఇక్కడ ఆడటం లేదు. జాతీయ జట్టులో ఆడేందుకు ఎంత సిద్ధంగా ఉన్నానన్నది నా చేతుల్లో లేదు. నన్ను ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలెక్టర్ల నిర్ణయం’ అని భువీ స్పష్టం చేశాడు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్ నాలుగో సీజన్లో భువనేశ్వర్ కుమార్ లఖ్నవూ ఫాల్కన్స్కు నాయకత్వం వహించనున్నాడు. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 34

ఉద్యోగం, ఉన్నత చదువులు, టూరిజం లేదా బంధువులను కలవడానికి తొలిసారి అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడి జీవన విధానం, రూల్స్ పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంతో పోలిస్తే అమెరికాలోని చట్టాలు, రవాణా, ఖర్చులు, అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సరైన ముందస్తు ప్లాన్ లేకపోతే విమానాశ్రయం ల్యాండింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చేరుకోవడానికి సరైన వీసా లేదా కొన్ని అర్హత కలిగిన దేశాల వారికి ఈఎస్టీఏ అవసరం. భారతీయులకు సాధారణంగా B1/B2, H-1B, F-1 వంటి వీసాలు ఉంటాయి. అయితే, కేవలం చేతిలో వీసా ఉంటే సరిపోదు. అమెరికా విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ ప్రయాణ ఉద్దేశం, తిరుగు ప్రయాణ, టికెట్, వసతి వివరాలకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే మీ పాస్పోర్ట్ కనీసం 6 నెలల వాలిడిటీ కలిగి ఉండేలా చూసుకోవాలి. అమెరికాలో వైద్య సేవలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. చిన్న డాక్టర్ సంప్రదింపుల నుంచి అత్యవసర చికిత్సల వరకు భారీగా ఖర్చువుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క రోజు హాస్పిటల్ స్టేకే వేల డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కనీసం $50,000 నుంచి $100,000 కవరేజీ ఉన్న ప్రాపర్ ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకెళ్లడం చాలా అవసరం. డాలర్ విలువ ఎక్కువగా ఉండటమే కాకుండా, అక్కడి జీవన వ్యయం కూడా గణనీయంగా ఉంటుంది. హోటల్స్, ఇళ్ల అద్దెలు, రెస్టారెంట్లు, రవాణా ఖర్చులు భారత్తో పోలిస్తే చాలా ఎక్కువ. డబ్బుల విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉంది. అమెరికా సంస్కృతిలో టిప్పింగ్ ఒక సామాజిక బాధ్యతగా ఉంటుంది. రెస్టారెంట్లు, క్యాబ్లు, బార్బర్ షాప్లు, డెలివరీ సర్వీసుల్లో సర్వీస్ అందించిన వారికి బిల్లులో సాధారణంగా 15% నుంచి 20% వరకు టిప్ ఇవ్వడం ఆనవాయితీ. ట్యాక్స్ కాకుండా

పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అతడి మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు (Lashkar Commander Death). ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్ అజీజ్ ఓ రెస్టారెంట్లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం ఇస్లామాబాద్లోని ఖుబా మసీదుకు చేరుకున్న ఆయన.. ప్రవేశ ద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏం జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. విషప్రయోగం జరిగిందా, అనారోగ్యంతో మరణించాడా లేదా మరేదైనా కారణమా అన్నది అధికారికంగా వెల్లడికాలేదు (Lashkar-e-Taiba Pakistan). అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబాలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. జమ్ము, కశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌస్లు, ఆర్థిక సహాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను భారత్లోకి పంపుతుంటాడు. అలాగే ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా సంస్థ తరఫున చేస్తుంటాడు (Pakistan Terrorist Deaths). కాగా, ఇటీవలె లష్కరే తోయిబాకు చెందిన కీలక నేత రిజ్వాన్ హనీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు (Unknown Gunmen Pakistan). గత మూడేళ్లలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు వెల్లడించాడు. ఈ హత్యలకు భారత నిఘా వర్గాలే కారణమని హనీఫ్

థియేటర్స్లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలం ఉంటే పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో కుమ్మేస్తున్నాయి. అయితే మాములుగా సినిమా అంటే ఆరు ఫైట్స్, నాలుగు అదిరిపోయే సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.. కానీ అలాంటివి ఏమీ లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతే కాదు భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. అదే మెయియజగన్. ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ, అరవింద సామి కీలకపాత్రలు పోషించారు. సైలెంట్గా వచ్చి, ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.. ఏకంగా 8.4 IMDb రేటింగ్తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో ఇందులో కార్తీ, అరవింద సామి యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది. సింపుల్ కథ.. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరిని ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ అయ్యింది. ఈ సినిమాకు ‘96’ లాంటి ఎమోషనల్ హిట్ను అందించిన సి.ప్రేమ్ కుమార్