
Namasthe Telangana11 Jun, 06:59 am
ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ధర్నానర్సింహులపేట, జూన్ 11 : గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా