
Oneindia Telugu07 Jul, 08:44 am
ప్రొబేషనరీ ఐఎఎస్ లకు ప్రధాని మోదీ జ్ఞానబోధప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రైనీ ఐఎఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలోని సేవ తీర్థ్లో ఈ భేటీ ఏర్పాటైంది. 2024 బ్యాచ్కు చెందిన మొత్తం 183 మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు ఇందులో పాల్గొన్నారు