
Eenadu15 Aug, 05:34 am
మూసీ ప్రాజెక్టు.. పరిహారం, పునరావాసంలో రాజీ లేదుహైదరాబాద్: మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం