
Telugu Times15 Dec, 04:44 am
ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే.. జగన్ అసెంబ్లీకి రావాలినేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ (Jagan) యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ( Satya Kumar Yadav) విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమ