
SkyC Media26 Jul, 08:44 am
ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీముహర్రం పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రత్యేక సందేశాన