
Andhra Jyothy12 Jun, 05:45 am
మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి.. సీపీ సజ్జనార్ ఆదేశాలివేమామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి, సంధ్య తీవ్ర అస్వస్థకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు