
ప్లాస్టిక్ను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం
ప్లాస్టిక్ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్లాస్టిక్ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Southern Railway Apprentice Recruitment 2026: సదరన్ రైల్వే తన అప్రెంటిషిప్ శిక్షణ కోసం మొత్తం 4,471 ట్రైనింగ్ స్లాట్లను వివిధ విభాగాలుగా విభజించి భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 163 మంది ఫ్రెషర్స్, మిగిలిన 438 మంది ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సదరన్ రైల్వే వివిధ వర్క్షాప్లలో వేర్వేరు కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ విద్యా అర్హతలు నోటిఫికేషన్లోని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నోటిఫికేషన్ను పూర్తిగా చదివి నిర్ధారించుకోవాలి. ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది కేవలం శిక్షణ కోసం మాత్రమే, ఇది భవిష్యత్తులో రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీని ఇవ్వదు. సదరన్ రైల్వే అప్రెంటిస్ స్టైఫెండ్ 2026 వివరాలు.. సదరన్ రైల్వేలో అప్రెంటిస్గా పనిచేసే అభ్యర్థులకు లభించే స్టైఫెండ్ అనేది వారు ఎంచుకున్న కేటగిరీ, అర్హతపై ఆధారపడి ఉంటుంది. వివరాల ప్రకారం, క్లాస్ 10 పూర్తి చేసిన ఫ్రెషర్స్ నెలకు రూ. 8,200 పొందుతారు. అలాగే, క్లాస్ 12 పూర్తి చేసిన ఫ్రెషర్స్, ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నెలకు రూ. 9,600 స్టైఫెండ్ పొందుతారు. దరఖాస్తు రుసుము, శిక్షణ వివరాలు.. దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రూ.100 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూ, బీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కోసం శిక్షణ కాలపరిమితిని

తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి గౌరవం, కీర్తి సంపాదించుకున్న నటి సౌందర్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఆమె నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గ్లామర్ కి దూరంగా ఉంటూ చీరకట్టుతో కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. సౌందర్య నటించిన చివరి సూపర్ హిట్ సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సీతయ్య' (2003). ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్టయ్యింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే సౌందర్య ప్రమాదంలో మరణించారు. విధి విచిత్రమో ఏమో గానీ, 'సీతయ్య' చిత్ర హీరో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. 2018లో నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళ్తుండగా, నల్గొండ జిల్లా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరికృష్ణ మరణించారు. ఒకే సినిమాలో జంటగా నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం నిజంగా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. సౌందర్య, హరికృష్ణ ఇద్దరూ ఈ రోజు మన మధ్య లేరు. హరికృష్ణ.. జూ ఎన్టీఆర్, కళ్యాణ్లకు తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. అనే విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి నటన, చిరునవ్వు, మంచి మనసుతో కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్య, హరికృష్ణ ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య `సీతయ్య` తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది. అందులో `స్వేతనాగు`, ` ప్రేమ దొంగ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆడలేదు. అదే సమయంలో మోహన్ బాబుతో `శివ శంకర్`, `నర్తనశాల` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ జరిగే సమయంలోనే ఆమె కన్నుమూయడం అత్యంత బాధాకరం

Hazelo Laboratories | భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఒక్కసారిగా భారీ పేలుడు.. పరుగులు తీసిన కార్మికులు కంపెనీలోని సి-బ్లాక్లో నైట్ షిఫ్ట్లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న బోయిన నరేష్కుమార్ మృతి చెందారు. రియాక్టర్ సమీపంలో పనిచేస్తున్న మరో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రియాక్టర్ పేలిన శబ్దం భారీగా వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్సై జగన్ పోలీసు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌటుప్పల్, హయత్నగర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హేజో లేబొరేటరీస్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జూలై 16న రసాయన వాయువులు పీల్చడంతో అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) అనే కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కూడా

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం

తలపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా ఆగస్టు 21 నుంచి జీ5లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జననాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా నిర్ధారణ వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన అభిమానులకు ఇప్పుడు ఇంటి నుంచే చూసే అవకాశం దక్కనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విజయ్ అభిమానులకు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులు ఆగస్టు 21 నుంచి తమకు నచ్చిన భాషలో సినిమాను వీక్షించవచ్చు. హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న థియేటర్లలో విడుదలైంది. మొదట జనవరి 2026లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సెన్సార్ సమస్యలు, ఆలస్యాలు ఎదురయ్యాయి. చివరకు జూలైలో థియేటర్లకు చేరిన జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా ₹300–325 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ రిపోర్టులు సూచిస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా మారిన తర్వాత చేసిన చివరి థియేట్రికల్ సినిమాగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత జననాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానుల్లో ఆసక్తి కొనసాగింది. సినిమాలో విజయ్ ‘వెట్రి కొండన్’ అనే మాజీ పోలీసు అధికారి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సాధారణ ప్రజల పక్షాన నిలిచే పాత్ర చుట్టూ కథ సాగుతుంది. దీంతో రాజకీయ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా జననాయగన్ను దర్శకుడు హెచ్. వినోత్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా పూజా హెగ్డే, బాబీ దియోల్, మమిత బైజు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నస్సర్, నారాయణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం మరో ముఖ్యమైన అంశంగా నిలిచింది. జననాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఒకేసారి 4 దక్షిణాది భాషల్లో

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. సీఎన్జీతో నడిచే ఓ ట్రక్ బుధవారం సిలిండర్లో గ్యాస్ నింపించుకోవడానికి తిక్రి కలాన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సీఎన్జీ పంప్ దగ్గరకు వచ్చింది. సిలిండర్లో గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో సీఎన్జీ పంపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన ముగ్గురిని మహేష్, బ్రహ్మ్జీత్, సన్నీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్.. ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (41) తన రిటైర్మెంట్పై బాంబు పేల్చాడు. తన కెరీర్లో ఇదే చివరి సీజన్ అని చెప్పాడు. 25 ఏళ్ల కెరీర్లో రొనాల్డో పలు అత్యున్నతస్థాయి.. న్యూఢిల్లీ: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (41) తన రిటైర్మెంట్పై బాంబు పేల్చాడు. తన కెరీర్లో ఇదే చివరి సీజన్ అని చెప్పాడు. 25 ఏళ్ల కెరీర్లో రొనాల్డో పలు అత్యున్నతస్థాయి టోర్నీలలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. వచ్చే ఏడాది జూన్లో సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్తో రొనాల్డో కాంట్రాక్ట్ ముగియనుంది. అనంతరం అతడు ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత ఏం చేయాలనుకొంటున్నది ముందుగానే ప్లాన్ చేసుకొన్నట్టు తెలిపాడు. ‘నన్ను బిజీగా ఉంచుకొనేందుకు ఎన్నో ప్రణాళికలు వేసుకొన్నా. వాటి గురించి చెప్పడం కష్టం. నా జీవితంలో ఫుట్బాల్ లేని లోటును పూడ్చడం అంత సులువుకాదు. కుటుంబంతో కలసి సరదాగా గడపడంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించాలనుకొంటున్నా’ అని అన్నాడు

తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తమదైన ప్రతిభతో, నటనతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ మహానటి సావిత్రి. తెలుగు సినిమాకు దొరికిన వరం సావిత్రి. నేటితరం హీరోయిన్లకు ఆమె ఆదర్శం. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు తెలుగుతెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంత వరకూ రాలేదు. సౌందర్య, స్నేహా లాంటి హీరోయిన్లు్ సావిత్రిలా అనిపించినా.. ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు హృదయాలలో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రేక్షకులు.చివరి రోజుల్లో నరకం చూసిన సావిత్రి.. కోమాలోకి వెళ్లి.. దాదాపు 14 నెలలు అచేతనంగా ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో సావిత్రిని చూసి బోరున విలపించింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు జమున. సావిత్రితో పాటు ఆతరం హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకన్న వారిలో జమున కూడా ఉన్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన, అన్యోన్యమైన ఆత్మీయ అనుబంధం ఉండేది. ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లకంటే ఎక్కువ క్లోజ్ గా ఉండేవారు. సావిత్రి జీవితంలో చెలరేగిన తుపానులను జమున ఆపలేకపోయింది. ఎన్ని సార్లు చెప్పినా.. పట్టుదలతో సావిత్రి తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితంపై వ్యతిరేక ప్రభావం పడేలా చేశాయి. ఇక సావిత్రి గురించి జమున గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ బిషయాలు వెల్లడించారు. ' సావిత్రితో తనకున్న మైత్రిని, ఆమె చివరి రోజుల్లో ఎదురైన తీవ్ర విషాద సంఘటనను పంచుకున్నారు. సావిత్రిగారి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, జెమిని గణేషన్ ని వివాహం చేసుకోవడం, ఆ తరువాత ఆమె మద్యం అలవాటుకు బానిస కావడం వంటి విషయాలపై హోస్ట్ ప్రశ్నించగా జమున స్పందిస్తూ, "సావిత్రి నాతో ఆ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే..ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే. Venkatrao Lella Images: Pinterest 17 AUG 2026 దేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద చలామణిలోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున తొలుత చలామణిలోకి తీసుకురానుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా ఆమోదం లభించింది. నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాక ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తారు. విజయవంతమైతే.. కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరెన్సీ నోట్లను తొలగించమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. ఎప్పటిలాగే పేపర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ప్లా్స్టిక్ నోట్ల తయారీ అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కేంద్రం తెలిపింది. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పుడే చెప్పలేమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నోట్లను సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. నీటిలో తడిచినా లేదా మురికి పట్టినా ఇవి పాడవ్వవు. ప్లాస్టిక్ నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు, పారదర్శక విండోలు ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను ప్రింట్

Plastic Currency: త్వరలో రానున్న ప్లాస్టిక్ నోట్లను వాషింగ్ మిషిన్లో వేసినా ఏం కావా.? ఈ వార్తకు సంబంధించిన

రేపటితో ముగియనున్న గడువు వాంకిడి(మంచిర్యాల): గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు. ఇన్నేళ్లు గడిచినా.. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. వినియోగదారులు ఆగస్టు 16 లోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఇంటి వద్దనే ఫోన్లో యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటును ఏజెన్సీలు కల్పించాయి. కనెక్షన్లను ఆధార్తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలి ముద్రలు, ఐరిస్ వంటి మూడు విధానాలతో ఎల్పీ వినియోగదారులు ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. హెచ్పీ.. ప్లే స్టోర్ నుంచి హెచ్పీ పే తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్పై క్లిక్ చేసి మీ గ్యాస్ అకౌంట్కు లింకైన మొబైల్ నంబరు ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలో మై హెచ్పీ సెక్షన్కు వెళ్లి ఎల్పీజీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్పై కనిపించే సూచ నలు పాటించాలి. అనంతరం కాప్చర్ ఫేస్పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే పూర్తవుతుంది. భారత్.. ప్లేస్టోర్ నఉంచి హెలో బీపీసీఎల్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్ మొబైన్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ-కేవైసీ ఆప్షన్ కలిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనం తరం ప్రొసెస్కు సూచనలు చేస్తుంది. దాన్ని పాటిస్తూ పూర్తి చేసుకోవాలి. ఇండెన్.. ప్లేస్టోర్ నుంచి అండియన్ ఆయిల్ వన్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లను

Hyderabad: పర్యావరణ పరిరక్షణలో దేవాలయాలు ఆదర్శం - అజ్మీరా స్వామి హైదరాబాద్: ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో దేవాలయాలు ముందుండాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ అజ్మీరా స్వామి పిలుపునిచ్చారు. “మంచి సమాజ నిర్మాణానికి దేవాలయాలు మార్గదర్శక కేంద్రాలుగా మారాలి” అని స్పష్టం చేశారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణహిత వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బి.ఎన్.రెడ్డినగర్లోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రశాంతినగర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కమిటీలకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, మొక్కలను ఉచితంగా అందజేశారు. ఒక్కో దేవాలయానికి 98 స్టీల్ ప్లేట్లు, 98 స్టీల్ గ్లాసులు, 45 జ్యూట్ బ్యాగులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఒక్కో దేవాలయానికి సుమారు రూ.20 వేల విలువైన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా అజ్మీరా స్వామి, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్కు బదులుగా స్టీల్, జ్యూట్ వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. పాడైన దేవుళ్ల చిత్రపటాలను రోడ్లపై, చెత్తకుప్పల్లో పడేయొద్దు.. వాటిని గౌరవప్రదంగా తొలగించేందుకు ఎంఎంసీ ఆధ్వర్యంలో ‘ఉద్వాసన’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అజ్మీరా స్వామి తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఇప్పుడే మార్పు మొదలుపెట్టాలి. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్ తరాలను కాపాడగలం అని ఆయన అన్నారు. దేవాలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజ

ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఫోన్ కొన్న యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్కు తిరిగి వస్తున్న మజీద్ అనే యువకుడి జేబులో స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. నెల రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఈ ఫోన్.. ప్రయాణంలో ఉండగా విపరీతంగా వేడెక్కింది. బాధితుడు ఫోన్ను జేబులోంచి బయటకు తీసేలోపే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మజీద్ దుస్తులకు నిప్పంటుకోవడంతో పాటు అతని రెండు చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫోన్ ముక్కలుముక్కలైంది. బాధితుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి.. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫోన్లోని లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతినడం లేదా తయారీ సమయంలో ఏర్పడిన అంతర్గత లోపం కారణంగా బ్యాటరీలో సమస్య తలెత్తి ఫోన్ పేలి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఛార్జర్లు, ఫోన్ని గంటల పాటు వాడటంతో హీట్ కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకూ ఫోన్ను ఆఫ్ చేసుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) పటాపంచలు చేసింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అని తేల్చింది. యూఎన్ఎస్సీ విడుదల చేసిన అధికారిక నివేదికలో.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఉన్నది అల్ఖైదా అనుబంధ వింగ్ అయిన అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని విస్పష్టంగా పేర్కొంది. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న రద్దీ మార్గంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది మరణింగా, పలువురు గాయపడ్డారు. మొదట్లో ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్ర సంస్థ అని అంతా అనుమానించారు. పేలుడు జరిగిన కారు నడిపిన వ్యక్తిని ఉమర్-ఎ-నబీగా విచారణ అధికారులు గుర్తించారు. అతడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. అయితే.. ఉగ్ర కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే యూఎన్ఎస్సీ ఈ ఏడాది అగస్టు 10 (సోమవారం) విడుదల చేసిన నివేదిక ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సూత్రధారి జైష్-ఎ-మొహమ్మద్ కాదనీ, అల్ఖైదా ప్రాంతీయ విభాగమైన ఏక్యూఐఎస్ అనీ తేల్చింది. 2014వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న ఏక్యూఐఎస్ సంస్థ.. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆప్ఘనిస్థాన్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో అల్ఖైదా నెట్వర్క్, ఉగ్ర భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతంలో పెద్ద పెద్ద ముఠాలుగా దాడులు జరిపే పద్ధతికి భిన్నంగా, ఈ సంస్థ ప్రస్తుతం చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో విడిపోయి, నిశ్శబ్దంగా బలోపేతం అవుతోందని ఆ నివేదికలో

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఇది మీ కోసమే. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం విధించింది. ఇందుకు విధించిన గడువు ఆగస్ట్ 16 వరకు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. ఇప్పుడు మరోసారి పొడిగించే అవకాశం లేదు. ఆగస్ట్ 16 చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆలోపు పూర్తి చేయకపోతే గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి అందే గ్యాస్ సబ్సిడీలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ప్రతీ గ్యాస్ సిలిండర్ బుకింగ్పై రూ.300 వరకు రాయితీ అందిస్తోంది. ఏడాదికి నాలుగు సిలిండర్లకు ఈ రాయితీ పొందవచ్చు. కేవైసీ పూర్తి చేయకపోతే ఈ సబ్సిడీ నిధులు నిలిచిపోతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లపై రాయితీలు కల్పిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతీ గ్యాస్ సిలిండర్పై రూ.500 రాయితీ అందిస్తోంది. కేవైసీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి అందే పథకాలు నిలిచిపోతాయి. దీంతో సాధారణ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ నిలిచిపోకుండా, గ్యాస్ కనెక్షన్లలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి. ఈ మేరకు పూర్తి చేయనివారందరికీ గ్యాస్ కంపెనీలు మెస్సేజ్లు పంపిస్తున్నాయి. గృహ వినియోగ ధరలకే సిలిండర్లు పొందేందుకు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇంతకముందు గుర్తు చేసినపన్పటికీ ఇంకా మీరు పూర్తి చేయలేదంటూ ఆయిల్ కంపెనీలు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ఆగస్ట్ 16వ తేదీలోపు కేవైసీ పూర్తి చేయకపోతే గృహ వినియోగ ధరలకు సిలిండర్ పొందేందుకు అనర్హులు అవుతారంటూ కంపెనీలు చెబుతున్నారు. దయచేసి త్వరగా కేవైసీ

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన పేలుడికి అల్ఖైదా అనుబంధ సంస్థ ‘అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధికారికంగా పేర్కొంది. ఆగస్టు 10న విడుదలైన యూఎన్ఎస్సీ విశ్లేషణాత్మక సహాయ, ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.2025 నవంబర్ 10న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారును ఉమర్-ఎ-నబీ నడిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దాడిని తొలుత పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) అని అయి ఉంటుందని అనుమానించారు. ఓ సభ్య దేశం కూడా వరుస దాడులతో పాటు రెడ్ఫోర్ట్ పేలుడికి జేఈఎం కారణమని పేర్కొన్నట్లు యూఎన్ఎస్సీ నివేదిక తెలిపింది. తాజాగా ఏక్యూఐఎస్కు అధికారికంగా ఆపాదించడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.2014లో ఏర్పాటైన ఏక్యూఐఎస్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో అల్ఖైదా కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పడిన ప్రాంతీయ అనుబంధ సంస్థ. పెద్ద ముఠాల కంటే చిన్న చిన్న చెదురుమదురు సెల్లుగా పనిచేస్తూ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్వర్క్లను అభివృద్ధి చేసుకుంటోందని యూఎన్ఎస్సీ నివేదిక పేర్కొంది.అల్ఖైదా, ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థల సామర్థ్యాలపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రసాయన, జీవ ఆయుధాలపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటిని తయారు చేయడంలో సాంకేతిక సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపింది

పాన్ మసాలా ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వినియోగంపై భారత ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లతో ప్యాక్ చేయకూడదు. ఈ మేరకు చేసిన సవరణలను ప్రభుత్వం ఇటీవలే గెజిట్లో ప్రచురించింది.కొత్త నిబంధనల ప్రకారం పేపర్, పేపర్బోర్డ్, సెల్యులోజ్ లేదా సహజంగా లభించే ఇతర పదార్థాలతో పాన్ మసాలాను ప్యాక్ చేయొచ్చు. అయితే వాటిలో ఎలాంటి ప్లాస్టిక్ ఉండకూడదు. పాలిథిలీన్, పాలీప్రొపైలీన్, పాలిస్టర్, పీవీసీతో పాటు ఇతర సింథటిక్ పాలిమర్లు, కోపాలిమర్లు, లామినేట్లను కూడా ఉపయోగించరాదు.పేపర్ ప్యాకేజింగ్లో లోపల ప్లాస్టిక్ లేదా మెటలైజ్డ్ పొర ఉన్నా కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిగణించరు. పాన్ మసాలా ప్యాకేజింగ్కు టిన్, గాజు కంటైనర్లను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించింది.ఈ నిబంధనలు గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కేవలం దాని ప్యాకేజింగ్కు ఉపయోగించే పదార్థాలపై ఆంక్షలు విధించింది.ఏప్రిల్ 28న ఎఫ్ఎస్ఎస్ఏఐ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. 60 రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించింది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలను ప్రకటించింది

Kalaburagi Blast : భార్య తనమాట వినడం లేదన్న కోపం.. కుటుంబం పరువు పోతోందన్న ఆవేదనతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. నడుముకు జిలెటిన్ స్టిక్స్ కట్టుకొని పేల్చుకోవడంతో అతనితోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ పేలుడు ఘటనలో భార్య, కొడుకుతోపాటు ఇద్దరు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో చోటు చేసుకుంది. శివలాల్ బలీరామ్ రాఠోడ్, సవిత భార్యాభర్తలు. వారిద్దరికి కుమార్తె మీరా (15), కుమారుడు ప్రకాశ్ (12) ఉన్నారు. అయితే, కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భార్యపై శివలాల్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన కారణంగా కుటుంబ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుండేవాడు. భర్త ఇబ్బందులు తాళలేక సవిత భర్తను విడిచి పిల్లలతో కలిసి కలబురగి జిల్లా ఆళంద్ తాలూకాలోని మటకి తాండాలో బంధువు సురేఖ చౌహాన్ ఇంటికి వెళ్లింది. కొద్దిరోజులుగా అక్కడే ఉంటుంది. శివలాల్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ ను నడుముకు కట్టుకుని వారింటికి వెళ్లాడు. అక్కడే పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శివలాల్ క్వారీలో పనిచేసేవాడని, అక్కడి నుంచి పేలుడు పదార్థాన్ని ఇంటికి తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో గొడవ జరిగిన తర్వాత పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనలో ఇంటి కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. పేలుడు శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Indian Players Debut Last Test Match: భారత టెస్టు క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన క్యాప్ అందుకోవడం ప్రతీ క్రీడాకారుడి కల. అయితే కొందరు ఆటగాళ్లకు ఆ కల నెరవేరిన మరుక్షణమే చేజారిపోయింది. అరంగేట్రం చేసిన ఏకైక టెస్టు మ్యాచ్ చివరి మ్యాచ్గా మారి, మళ్లీ ఎప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో అవకాశం రాని ఐదుగురు క్రికెటర్ల చేదు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత క్రికెట్ జట్టు 1932 నుంచి ఇప్పటివరకు వందలాది టెస్టు మ్యాచ్లు ఆడింది. ఎంతో మంది దిగ్గజాలు టీమిండియా వైపు నుంచి కొన్ని వందల మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 12 మంది ఆటగాళ్లు వందకు పైగా టెస్టులు ఆడి రికార్డు సృష్టించారు. కొందరికి మాత్రం కాలం సహకరించలేదు. తొలి మ్యాచ్లోనే పొరపాట్లు జరగడం, అనుకోకుండా గాయాల బారిన పడటం వల్ల ఒకే ఒక్క మ్యాచ్తో అంతర్జాతీయ రెడ్ బాల్ కెరీర్కు మంగళం పాడాల్సి వచ్చింది. యోగ్రాజ్ సింగ్ నుంచి సబా కరీమ్ వరకు..: యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ 1981లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వెల్లింగ్టన్లో టెస్టు అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్లో ఒక వికెట్ తీసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయిన ఆయన, ఆ తర్వాత తీవ్రమైన గాయాలు, ఫామ్ లేమి వల్ల మళ్లీ కనీసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీమ్ కథ మరింత దారుణమైనది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్పై వికెట్ కీపింగ్ చేస్తూ కంటికి తీవ్రమైన దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అదే ఏడాది టెస్టు డెబ్యూ చేసినప్పటికీ, కంటి చూపు సమస్యలు తగ్గకపోవడంతో ఒకే ఒక్క టెస్టులో 15 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. గబ్బా హీరో నటరాజన్, లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ..: 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక గబ్బా టెస్టులో అరంగేట్రం చేసిన

దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్... భార్య, కుమారుడు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు బెంగళూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్(49) అనే వ్యక్తి ఒంటికి జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని మంగళవారం పేల్చుకున్నాడు. ఈ ఘటనలో అతనితోపాటు అతని కూతురు మీరా రాథోడ్(15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివలాల్ భార్య సవిత, కుమారుడు ప్రకాశ్, సమీప బంధువు సురేఖ చౌహాన్, ఆమె కుమారుడు వివేక్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కలబురగి జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శివలాల్, సవిత దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దీంతో సవిత తన ఇద్దరు పిల్లలతో కలిసి సమీప బంధువు సురేఖ ఇంట్లో ఉంటున్నారు. శివలాల్ ఒంటరిగా ఉండేవారు. మంగళవారం ఉదయం తన భార్య, పిల్లలు ఉంటున్న సురేఖ ఇంటికి ఆయన వెళ్లారు. లోపలికి ప్రవేశించగానే తలుపులు మూసేసి, జిలెటిన్ స్టిక్స్ను పేల్చుకున్నారు. పేలుడు తీవ్రతకు శివలాల్, ఆయన కూతురు మీరా శరీరాలు ఛిద్రమయ్యాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నోట్లకు సంబంధించిన వివరాలు, పేపర్ నోట్లు రద్దు వంటి అంశాలను తెలుసుకుందాం.దేశంలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. రూ.10, రూ.20 విలువ గల పాలిమర్ నోట్లకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ రెండు నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున (2 బిలియన్ నోట్లు) చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా తాజాగా ఆమోదం లభించింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తెస్తామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.కాగితపు నోట్లను రద్దు చేస్తారా?కొత్తగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత కాగితపు నోట్లను ఉపసంహరించే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైనా మార్కెట్లో పాత కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు (Plastic Notes) రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. అయితే, పాలిమర్ నోట్ల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఆర్థిక మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.పాలిమర్ నోట్లు ఎందుకు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Plastic Currency Notes in India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదించిన ₹10, ₹20 నోట్లలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన (Field Trials) కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. ఒక్కో విభాగంలో వంద కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్కు పంపించనున్నారు. కేంద్ర ఆమోద ముద్ర వేసినంత మాత్రన తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం లేదు. క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే.. ఇప్పటికే ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ ₹10, ₹20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్లాస్టిక్ నోట్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రయోగాత్మక పరిశీలనలు సక్సెస్ అయితే.. సాధారణ చెలామణిలోనూ ఈ నోట్లను కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోకుండా.. కొత్త పాలిమర్ నోట్లను కూడా వాటితో పాటు సమాంతరంగానే చెలామణిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ నోట్ల కొనుగోలు, తయారీ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందువల్ల ఇవి కచ్చితంగా ఏ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి..? లేదా ఈ ప్రాజెక్ట్కు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సందర్భంలో ఆర్థిక మంత్రి దేశ ద్రవ్యోల్బణం పరిస్థితిపై కూడా వివరణ ఇచ్చారు
.webp)
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్కు పార్లమెంట్ ఆమోదం..! భారతీయ కరెన్సీ వ్యవస్థలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. చిన్న డినామినేషన్లయిన రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా చెలామణిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కీలక ప్రకటన వెలువడింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనల (ఫీల్డ్ ట్రయల్స్) కోసం ఒక్కో డినామినేషన్ పరిధిలో 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 25 ప్రతిపాదనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు సమర్పించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, ఈ నోట్ల మన్నికను పరిశీలించిన తర్వాతే తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా రానున్న పాలిమర్ నోట్లు ప్రస్తుత కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటితో పాటే మార్కెట్లో చెలామణి అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి పాత కాగితపు నోట్లు రద్దవుతాయనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. సాధారణంగా చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లు తరచుగా చేతులు మారడం, తడిచిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. అయితే పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లు నీటిలో తడిచినా పాడవవు, కాగితపు నోట్లతో పోలిస్తే చాలా కాలం మన్నికగా ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి పలు అంతర్జాతీయ దేశాల్లో పాలిమర్ కరెన్సీ విజయవంతంగా చెలామణిలో ఉంది. భారత వాతావరణ పరిస్థితులు, వినియోగదారుల వినియోగ అలవాట్లకు ఈ నోట్లు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకోవడానికే ప్రస్తుత ప్రయోగాత్మక పరిశీలనలు నిర్వహిస్తున్నారు

దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.RBI Plastic Notes: పార్లమెంట్ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?సాధారణంగా చిన్న నోట్లు చేతులు మారి త్వరగా నలిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు 100 కోట్ల సంఖ్యలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి ప్రాథమిక సేకరణ దశలో ఉన్నాయని, త్వరలోనే మార్కెట్లో చలామణిలో ఉన్న పేపర్ నోట్లతో పాటు సమాంతరంగా ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఇవి నీటిలో తడిచినా, ఎంత వాడినా పాడవకపోవడం వీటి ప్రత్యేకత. కాగా ఈ నోట్లు 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసిందిపంటలు, పెట్రోల్పై

Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి
హిందూ సంప్రదాయం ప్రకారం తనకు అంత్యక్రియలు నిర్వహించి, అస్థికలను భారత్లోని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలన్న భర్త చివరి కోరికను నెరవేర్చడానికి ఒక జపాన్ మహిళ వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఉత్తరాఖండ్లోని బాఘేశ్వర్కు చేరుకున్న ఆమె.. తన భర్త అస్థికలను పవిత్ర సరయూ నదిలో నిమజ్జనం చేసి, ఆయన కోరికను ఘనంగా నెరవేర్చింది. జపాన్కు చెందిన మియాకో అనే మహిళ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై గాఢమైన ఆసక్తిని పెంచుకున్న అమెరికాలో జన్మించిన తన భర్త రాబర్ట్ అవశేషాలను తీసుకుని బాఘేశ్వర్కు చేరుకున్నారు.తన జీవిత కాలంలో రాబర్ట్.. తన అంత్యక్రియలు మరియు అస్థికల నిమజ్జనం (హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాల అవశేషాలను పవిత్ర నదిలో కలపడం) ఉత్తరాఖండ్లోని బాఘేశ్వర్ ఉన్న బాగ్నాథ్ ధామ్లో జరగాలని కోరుకున్నారు. స్థానిక గైడ్లు, పురోహితుల సహాయంతో మియాకో బాఘేశ్వర్లోని సరయూ, గోమతి నదుల సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. రాబర్ట్ ఆత్మ శాంతి కోసం స్థానిక పూజారుల సహాయంతో నదీతీరంలో సాంప్రదాయ వైదిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన అస్థికలను సరయూ నదిలో నిమజ్జనం చేశారు.భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మికతపై రాబర్ట్కు ఎంతో గౌరవం ఉందని, తన చివరి కోరికను ఆయన భార్యకు స్పష్టంగా తెలియజేశారని మియాకోకు సహకరించిన స్థానిక గైడ్ తెలిపారు. భర్త ఎంతగానో గౌరవించే సంప్రదాయాల ప్రకారం ఆయన చివరి కోరిక నెరవేరేలా చూడటానికే మియాకో జపాన్ నుంచి బాఘేశ్వర్కు వచ్చినట్లు వెల్లడించారు. ఘాట్ల వద్ద ఉన్న స్థానికులు, తీర్థయాత్రలకు వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. భర్త చివరి కోరికను గౌరవించడానికి జపాన్ నుంచి ఉత్తరాఖండ్కు వచ్చిన మియాకో నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.శివునికి అంకితం చేసిన పురాతన బాఘేశ్వర్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన బాగ్నాథ్ ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. సరయూ, గోమతి నదుల సంగమ స్థానంలో ఉన్న బాఘేశ్వర్, ఉత్తరాఖండ్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది

రెగ్యులర్ గా అందరూ కొత్తిమీర బయట కొంటూ ఉంటారు. మీ ఇంట్లో మొక్కలు పెంచడానికి ప్లేస్ లేకపోయినా, మట్టి లేకపోయినా సింపుల్ గా ఈజీగా ప్లాస్టిక్ బాటిల్ లోనే పెంచేయచ్చు. Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..! Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి! Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మెదక్, సూర్యాపేట జిల్లాల వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, హైదరాబాద్ జిల్లా కేవలం 58.58 శాతంతో చివరి స్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ శాతంతో వెనుకబడి ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా ప్రకటన వెలువడిన తర్వాత జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే

తెలంగాణలో సర్ పక్రియ ముగుస్తున్న వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం)తో సర్ ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఓట్ల తొలిగింపు విధానం పైనా ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తోంది. ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్న తరువాతనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఓట్ల తొలిగింపు పొలిటికల్ పార్టీల్లో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. డిజిటలైజేషన్లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ - మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం రికార్డైంది. అత్యధిక డిజిటలైజేషన్తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. దాదాపు 40లక్షల మంది ఓటర్ల జాబితాల్లోని చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. SIRలో తదుపరి ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!ఈ నెల 17న ముసాయిదా ప్రకటనముసాయిదా విడుదల తరువాత పేరు జాబితాలో లేకపోతే

ఈమధ్య నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వస్తున్న సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినూత్నమైన కాన్సెప్ట్లు, ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథాంశాలతో రూపొందే కంటెంట్కు ప్రస్తుతం ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈమధ్య నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వస్తున్న సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినూత్నమైన కాన్సెప్ట్లు, ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథాంశాలతో రూపొందే కంటెంట్కు ప్రస్తుతం ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, హారర్ జానర్లలో నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చే ఒరిజినల్ ప్రొడక్షన్స్పై ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. ఆ సిరీస్ లోకి తాజాగా చేరిన మరో డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీయే ది లాస్ట్ హౌస్ (The Last House). గ్రేటా లీ, వాగ్నర్ మౌరా జంటగా లూయీస్ లెటెరియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం. కథ ఏంటంటే.. జేసన్ ఒక ఇంజనీర్ . తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తుంటాడు. ఒక రోజు తమ ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా బయట వింత వర్షం పడుతుంది. ఆ వర్షం తగ్గగానే ఊహించని విధంగా ఆ ఇంటి తలుపులు, కిటికీలు శాశ్వతంగా లాక్ అయిపోతాయి. ఎలాంటి శక్తిని ఉపయోగించినా బయటకు వెళ్లే దారి దొరకదు. ఫోన్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ బంధాలు అన్నీ తెగిపోతాయి. బయట చూస్తే అందరి పరిస్థితి ఇంతే అని తెలుస్తోంది. పక్క ఇళ్లలోని వారితో కేవలం గాజు కిటికీల కాగితాలపై రాసిన నోట్స్ ద్వారా మాత్రమే సంభాషించాల్సి వస్తుంది. బయట ఏదో తెలియని భయానక వింత జీవులు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న ఆహారం, నీరు అయిపోతుండటంతో ఆ కుటుంబం చావుబతుకుల మధ్య ఉంటుంది. అయినా కూడా ఒకటి, రెండు కాదు దాదాపు ఐదేళ్లు ఆ కుటుంబం

మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..! హైదరాబాద్ నగరం మియాపూర్లోని జీఎస్ఎమ్ మాల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం వేళ ఒక అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. మాల్ సమీపంలో ఉన్నట్టుండి ఒక బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. జీఎస్ఎమ్ మాల్ వద్ద సాయంత్రం వేళ జనం రద్దీగా ఉన్న సమయంలో బెలూన్లలో గ్యాస్ నింపేందుకు ఉపయోగిస్తున్న ఒక సిలిండర్ ఉన్నఫలంగా పేలిపోయింది. ఉరుము లాంటి పెద్ద శబ్దంతో సిలిండర్ పేలడంతో అక్కడే ఉన్న సంచార విక్రేతలు, కొనుగోలుదారులు తీవ్ర భయాందోళనలకు గురై చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి అక్కడే ఐస్ క్రీమ్ బండి నడుపుతున్న ఒక యువకుడికి శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంతేకాకుండా, ఆ సమయంలో మాల్ సందర్శనకు వచ్చిన ఒక కళాశాల విద్యార్థినితో పాటు సమీపంలోని ఐటీ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు సమీపంలోని దుకాణాల వద్ద వస్తువులు దెబ్బతిన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితులను తక్షణమే ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి ముందస్తు భద్రతా ప్రమాణాలు పాటించకుండా బెలూన్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించడంపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని సిలిండర్ల వినియోగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని

Miyapur Explosion: మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద పేలుడు సంభవించింది. జీఎస్ఎం మాల్ సమీపంలో ఒక్కసారిగా బెలూన్లలో గ్యాస్ నింపే చిన్న సిలిండర్ పేలిపోవడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఐస్క్రీమ్ బండి నడిపే ఓ యువకుడి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు