
Telugu Times15 Jun, 10:50 am
భారతదేశపు టాప్ 50 గ్రేట్ పీపుల్ మేనేజర్స్ 2026 జాబితాలో కేవీబీ రెడ్డికి చోటుఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ మరియు సీఈవో శ్రీ కేవీబీ రెడ్డి ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2026కి గాను గ్రేట్ మేనేజర్ ఇన్స్టిట్యూట్TM రూపొందించిన భారతదేశపు టాప్ 50 గ్రేట్ పీపు