
AP7AM20 Sept, 10:14 pm
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ లో కండోమ్ యాడ్.. బీసీసీఐపై కీర్తి ఆజాద్ ఆగ్రహంభారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ప్రసారం సందర్భంగా ఒక అడల్ట్ కంటెంట్ (కండోమ్ యాడ్) ఉన్న ప్రకటన రావడంపై టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం