Samayam Telugu08 Sept, 11:24 am
నాలుగుసార్లు శంకుస్థాపనలు.. ఈసారి పనులు ప్రారంభం.. ఇదీ హిస్టరీఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ పనులను జులై 3న ప్రారంభించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అనేది దశాబ్దాలుగా జిల్లా వాసులకు నెరవేరని కలగా మారింది. ఇప్పటికే నాలుగుసార్లు శంకుస్థాపనలు జరి