
Namasthe Telangana05 Jun, 06:34 am
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాంఓదెల, జూన్ 5: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల జూనియర్ సివిల్ కోర్టులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా న్యాయమూర్తిని మొక్కలను