AP7AM28 Aug, 10:04 pm
సింధు జలాల వివాదం.. ఏకపక్ష చర్యలు వద్దంటూ భారత్ కు పాక్ హెచ్చరికసింధు నదీ జలాల ఒప్పందం విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని పాకిస్థాన్ భారత్ను హెచ్చరించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఈ ఒప్పందం అత్యంత కీలకమని, దీనిని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి