
TV9 Telugu19 Jun, 07:00 am
లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురుమేడ్చల్ జిల్లా, తుర్కపల్లి, మురహరిపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా