Samayam Telugu14 Jun, 08:45 am
రూ.2.22 కోట్ల పెట్టుబడికి రూ.3.1 కోట్ల లాభాలు.. ప్రభుత్వ ఉద్యోగిని కాజేసిన సైబర్ నేరగాళ్లుసోషల్ మీడియాలో వచ్చే యాడ్స్, ఇతర ఆఫర్ ప్రకటనలను నమ్మి డబ్బులు పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్నవారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైబర్ మోసాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూన