
TeluguOne12 Jun, 12:23 pm
ప్రియుడి కోటీశ్వరుడని నమ్మి కన్నబిడ్డను చంపిన తల్లి.. ప్రియుడి ఘరానా మోసంవ్యామోహంలో పడి సర్వస్వం కోల్పోయిన మహిళా న్యాయవాది.. బెంగళూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఏర్పడిన అక్రమ సంబంధం కోసం, ఒక కన్నతల్లి తన ఐదేళ్ల చిన్నారిని