Samayam Telugu24 Aug, 08:34 pm
భారత్ తో టీ20 సిరీస్ కు మైండ్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లీష్ టీమ్భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు.. ఇంగ్లాండ్కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్