
TeluguOne20 Jul, 05:54 am
ఐటీ కారిడార్ లో వేయి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రారంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబర్ 42లో ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి రక్షించింది. ఈ భూమి మెటల్ చార్మినార్ నుండి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంట