Samayam Telugu19 Jun, 01:39 pm
ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ చేపట్టిన చైనా.. కౌంటర్ గా రూ.లక్షన్నర కోట్లతో భారత్ మెగా ప్రాజెక్ట్అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో యార్లుంగ్ త్సంగోపో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణాన్ని పొరుగు దేశం చైనా అధికారికంగా చేపట్టింది. చైనా డ్