
UPI Charges: యూపీఐ యూజర్లకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఛార్జీల పెంపుపై కేంద్రం క్లారిటీ!
యూపీఐ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు, డెబిట్ కార్టు చెల్లింపులపై ఛార్జీలు వేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాటి వాస్తవం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

















