
Namasthe Telangana14 Sept, 08:14 pm
విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతిదమ్మపేట, జూలై 04 : దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయి