
AP7AM02 Dec, 01:44 pm
రాయలసీమపై వైసీపీది కపట ప్రేమ.. ఇప్పుడు అభివృద్ధిని చూసి వాళ్ల కి కళ్లు మండుతున్నాయిరాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస