
Eenadu22 Jul, 04:54 am
భారత్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు.. మోదీతో సీఈవో భేటీఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏఐ, క్లౌడ్ సేవలను భారత్లో భారీగా విస్తరిస్తున