Samayam Telugu31 Jul, 09:14 pm
ఏపీలో డేంజర్ పురుగులు.. ఒంటిపై పాకితే నరకం కనిపిస్తోంది.. అసలు ఏంటీ యాసిడ్ పురుగులుఆంధ్రప్రదేశ్లో ఓ పురుగు ఇప్పుడు అందర్నీ టెన్షన్ పెడుతోంది. జస్ట్ అలా ఒంటిపై పాకితే చాలు అలర్జీ, దద్దుర్లు వస్తున్నాయి. పాపం రోజువారీ కూలిపనులకు వెళ్లేవారు ఈ పురుగుల దెబ్బకు దురదతో అల్లాడిపోతున్నారు