
EPS Pension Calculations: లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్త అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.25000లకు పెంచింది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి భారీగా పెరగనుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత అందే పెన్షన్ ఏకంగా 67 శాతం మేర పెరగనుంది. పీఎఫ్ వేతన పరిమితి రూ.15000 నుంచి రూ.25000లకు పెరిగిన క్రమంలో 10, 15, 20, 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకుందాం.
Recommended for you

politicsగ్రేటర్లో మళ్లీ ఉక్కపోత




