
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థలపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఆక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం విజయ్


తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థలపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఆక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం విజయ్

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యానికి వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కారు.. ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో హెచ్-1బీ వీసా

అమెరికాలో హెచ్1బి వీసాల జారీ ప్రక్రియ ఇకపై కఠినతరం కానుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ సులువుగా ఉందని, మరింత కఠినం చేసేందుకు సరికొత్తగా హెచ్-1బి వీసాల నిబంధనలను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేస్తోంది. ఈమేరకు థర్డ్పార్టీ క్లైంట్ లొకేషన్లో హెచ్-1బి ఉద్యోగుల నియామకాలపై దృష్టిపెట్టింది. కంపెనీల్లో ఉద్యోగి-యజమాని మధ్య సంబంధాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిపుణులైన ఉద్యోగులైతే వారి నియామకాలను క్లైంట్ సైట్లో ఉంచాల్సిఉంటుంది. ఇలాంటి మరిన్ని నిబంధనలను ట్రంప్ కార్యవర్గం సిద్ధంచేస్తోంది. హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియ మరింత కఠినతరం

అమెరికా వీసా నిబంధనల్లో ప్రస్తుతం కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం జరుగుతున్న చర్చల నేపథ్యంలో, అటు నిపుణులు, ఇటు విద్యార్థులు పెరగనున్న ఖర్చులు, ప్రాసెసింగ్లో జాప్యం వంటి అంశాలకు సిద్ధంగా
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ జన నాయగన్ ’ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టత నిచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే

ఏపీలో సియోల్ సెమీ కండక్టర్స్ డిస్ ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి సియోల్ (సౌత్ కొరియా): సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీ (Mr. Taehyung Lee)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థలలో కొలువులు సాధించాలి, హెచ్-1బి వీసా సంపాదించి, ఆ తరువాత గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి.. చివరకు అక్కడే స్థిరపడాలనేది గత కొన్ని

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన ప్రయాణం కోసం ప్రభుత్వం చేపట్టిన రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం

హైదరాబాద్ నగరం అనగానే చాలా మందికి ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, టెక్ సంస్థలు, ఫార్మా దిగ్గజ కంపెనీలతోపాటు బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ కూడా గుర్తుకువస్తుంది. మిని ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్ లో దేశంలోని

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర

అమెరికాలో స్థిరపడి, సొంతంగా ఒక ఇల్లు కొనుగోలు చేసి, ఉన్నతమైన జీవితాన్ని గడపాలనేది ఎంతోమంది భారతీయ వలస నిపుణుల దశాబ్దాల కల. సమాజంలో ఆర్థిక విజయానికి, స్థిరత్వానికి చిహ్నంగా భావించే ఈ కల, ప్రస్తుత

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో నాసిరకం, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు

తమిళ సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు అగ్ర హీరోగా వెలిగిన దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' థియేట్రికల్ విడుదలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను థియేటర్లలో భారీ

ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, జులై 4: ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్

సాక్షి,విజయవాడ:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, కార్మికుల హక్కుల రక్షణే ధ్యేయంగా విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
ఈ రోజుల్లో గుండెపోటు కేసులు ముప్పుగా మారాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక, మహిళల్లో కూడా గుండెపోటు కేసులు ఎక్కువైపోతున్నాయి. అయితే, లేటెస్ట్ స్టడీ మహిళల

జిమ్కు వెళ్లడం అంటే కండలు పెంచుకోవడమే అనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచన మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. వారానికి కేవలం రెండు గంటల స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో మహిళల్లో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా

హైదరాబాద్ నగరంలో మటన్ పేరుతో బీఫ్ అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని పలు హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరియు
.webp)
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్లో వచ్చే పార్శిల్లో మందులు ఉంటాయని భావిస్తారు. కానీ అదే స్పీడ్ పోస్ట్ను అడ్డుగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే దలపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలై ఆరు నెలలు అయ్యేది. మొదట ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ

తలపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జన నాయకుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీర్ఘకాలిక ఆలస్యాలు, సెన్సార్ సమస్యలను అధిగమించి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది

తమిళ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకన్'విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం 'జన నాయకన్' (Jana Nayagan)

అమెరికా నావికాదళానికి చెందిన ఒక యుద్ధ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. నావికాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన 'ఎంహెచ్-60ఎస్ సీహాక్' హెలికాప్టర్ బుధవారం

రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి దిశగా హెచ్డీఎ్ఫసీ బ్యాంకు కీలక అడుగు వేసింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్ ) కార్యక్రమం.. భూపాలపల్లి ఆస్పత్రికి ఎంఆర్ఐ యంత్రం, రెండు అంబులెన్స్లు

అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్
తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట

తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి)

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త పార్ట్టైమ్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ని బ్యాంక్ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మÖసీ కష్టాలు త్వరలోనే తొలగుతాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకుస సీఎం
Mutual Funds SIP Calculator: మనం పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో

ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ హెచ్ పోరులో ఒక అద్భుతమైన సమరం అభిమానులను ఉర్రూతలూగించింది. లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్ జట్టు, బలమైన ఉరుగ్వేను 1-0 తేడాతో ఓడించి నాకౌట్ దశకు

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ

నిర్మాత కేవీఎన్ నియామకంపై తమిళనాట రాజకీయ దుమారం.. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పరిపాలనాపరమైన అనుభవం లేని సినీ

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్ర నిర్మాత కె. వెంకట నారాయణను

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన

ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు ఎన్హెబ్ఆర్సీ నోటీసులు జారీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరు సంపాదించిన షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ కన్నుమూశాడు. తన అన్న మరణ

పాల్వంచ, జూలై 24 : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల

పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి అన్న షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

గ్లోబల్ టెక్ ప్రపంచంలో ఒకేసారి రెండు భారీ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ క్రెడ్ ఫౌండర్ కునాల్ షా ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ హెడ్గా నియమితులయ్యారు. గత ఏడేళ్లుగా వాట్సాప్ను

ఈ నెల 24, 29, 30వ తేదీల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ఈ భూములకు ఈ నెల 12న ప్రీబిడ్సమావేశాన్ని ఏర్పాటు చేసి 19న బిడ్డింగ్ నిర్వహించాలని మొదట నిర్ణయించారు. కానీ యమునా నగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్

Jananayagan Movie: తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీ కావడానికి ముందు.. కోలీవుడ్ స్టార్ హీరో జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మోస్ట్ అవేటెడ్

విదేశీ వృత్తి నిపుణుల హెచ్1బీ వీసాలకు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజును అమెరికా న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ప్రకటించింది. అమెరికా...

హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంపై భారతీయుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా క్లారిటీ ఇచ్చింది. భారత్ను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం లేదని, అన్ని దేశాలకూ అవే నిబంధనలు వర్తిస్తాయని...

CM Makhtal Tour: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS) ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని ట్రబుల్షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 2) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో

తమిళ స్టార్ విజయ్(Vijay) నటించిన చివరి ఫీచర్ ఫిల్మ్గా ప్రచారం పొందిన జన నాయగన్(Jana Nayagan) రిలీజ్ విషయంలో నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో 1,500 పైచిలుకు జాబ్స్కు దరఖాస్తు చేసినా ఒక్క కంపెనీ కూడా స్పందించలేదంటూ ఒక హెచ్-1బీ వీసాదారుడు ప్రముఖ చర్చావేదిక రెడిట్లో పెట్టిన పోస్టు