
Telugu Times•11 Jun 2026
వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి మొసలి కన్నీరువైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), షర్మిల (Sharmila) శవ రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav)ధ్వజమెత్తారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...