
Vaartha•11 Jun 2026
లో మరోసారి కాల్పులు.. 16 మంది మృతిPOK : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. స్థానిక ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనలపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన తాజా కాల్పుల్లో మరో 16 మంది నిరసనకారులు...