రహదారుల
Actor ProfileCelebrity

రహదారుల

📊 Box Office Collections
Total News28
Movie Updates0
Sources13
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
TV9 Telugu11 Oct 2026
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో

మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఏనుగుల గుంపు స్థానిక ప్రజలు, రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు ప్రధాన రహదారులపైకి వస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు, ఏటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఉదయం నుంచే పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. అయితే, ఈ ఏనుగుల సంచారం అధికంగా ఉండటంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు చెండాల, విహిరిగావ్, గురువాలా వంటి అటవీ పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, అధికారులు రంగంలోకి దిగి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు రైతులు, కూలీలు సమూహాలుగా వెళ్లాలని, ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏనుగుల గుంపు నుంచి ఒక ఏనుగు దారి తప్పి విడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరిగా ఉన్న ఆ ఏనుగు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో, దాన్ని తిరిగి గుంపులో కలిపేందుకు అటవీ శాఖ ప్రత్యేక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌ నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
NTV Telugu9 Oct 2026
అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ
Andhra Jyothy2 Oct 2026
అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ

మూగజీవాల ప్రాణాలతో చెలగాటం హోటళ్ల నుంచి చౌకగా కొనుగోలు దాణాకు బదులుగా ఫీడింగ్‌ పశువులకు ప్రాణసంకటం.. వినియోగదారులకూ ప్రమాదకరం గుమ్మడిదల(సంగారెడ్డి): పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా

కేంద్ర మంత్రులకు మోదీ మార్క్ షాక్
Oneindia Telugu25 Sept 2026
కేంద్ర మంత్రులకు మోదీ మార్క్ షాక్

కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే 2014 నుంచి మోదీ ప్రభుత్వంలో జరిగిన మార్పుల ప్రకారం ఓ స్పష్టమైన విధానం కనిపిస్తుంది. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ

ట్ర క్కుల వెనుక ' ' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్ కి సంబంధం ఏంటి
Asianet News Telugu25 Sept 2026
ట్ర క్కుల వెనుక ' ' అని ఎందుకు రాస్తారు? దీనికి కండోమ్ కి సంబంధం ఏంటి

ఈ నినాదాన్ని మొదటగా రాత్రి వేళల్లో సురక్షితంగా డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో ట్రక్కులపై రాయడం ప్రారంభించారు. వాహనాల్లో డిప్పర్ (Dipper) అంటే హెడ్‌లైట్‌లో ఉండే లో బీమ్ సెట్టింగ్‌ను సూచిస్తుంది. రాత్రి

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ లకు ఆమోదం
Andhra Jyothy16 Sept 2026
ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ లకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారుల రక్షణ, నియంత్రణ చట్టం-2014 ప్రకారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది

జూలూరుపాడులో ఘనంగా వన మహోత్సవం
Namasthe Telangana9 Sept 2026
జూలూరుపాడులో ఘనంగా వన మహోత్సవం

జూలూరుపాడు, జూలై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పాపకొల్లు ఆర్ & బి రోడ్డుకు ఇరువైపులా శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా

ఏపీకి నేను మామాజీ.. మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడు’.. రైతులకు కేంద్ర మంత్రి శుభవార్త
Samayam Telugu4 Sept 2026
ఏపీకి నేను మామాజీ.. మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడు’.. రైతులకు కేంద్ర మంత్రి శుభవార్త

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం వీబీ జీ రామ్ జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి
HMTV3 Sept 2026
పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి

P Gannavaram: పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో

పొలాల్లో చీరల సింగిడి
Namasthe Telangana29 Aug 2026
పొలాల్లో చీరల సింగిడి

ఎల్‌నినో ప్ర‌భావంతో అడుగంటిన భూగర్భ జలాలు - నారుమడుల సంరక్షణకు మిర్చి రైతుల ప్ర‌యాస‌ జూలూరుపాడు, జూలై 01 : ప్రకృతి కన్నెర్ర చేసినా, కాలం కలిసి రాకపోయినా అన్నదాత తన ఆరాటాన్ని, పోరాటాన్ని ఆపడం లేదు

అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సంచలన డెడ్ లైన్
SkyC Media22 Aug 2026
అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సంచలన డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన మరియు సగం పూర్తయిన అభివృద్ధి పనులను

స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. ఒకరు మృతి.. 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
Samayam Telugu22 Aug 2026
స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. ఒకరు మృతి.. 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

ముంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గత రెండు రోజులుగా ముంబయిలో కురిసిన వర్షాలకు చెంబూరులో ఓ పాఠశాల బస్సుపై చెట్టుకూలి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం
Andhra Jyothy19 Aug 2026
గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

హిమాచల్ లో ప్రకృతి ప్రకోపం.. ఝల్మా వాగులో వరదకు చిక్కుకున్న టూరిస్టులు
AP7AM19 Aug 2026
హిమాచల్ లో ప్రకృతి ప్రకోపం.. ఝల్మా వాగులో వరదకు చిక్కుకున్న టూరిస్టులు

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం మంచు చరియలు కరగడంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరద ఉధృతికి ఓ మారుమూల రహదారి కొట్టుకుపోవడంతో 50కి పైగా పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ

ఏపీ మీదుగా బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే... టోల్ ఫీజు రూ.195
AP7AM17 Aug 2026
ఏపీ మీదుగా బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే... టోల్ ఫీజు రూ.195

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో భాగంగా బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు 25 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని జాతీయ రహదారుల ప్రాధికార

ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు
Telugu Times15 Aug 2026
ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ప్రగతిపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామీణ

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది
Andhra Jyothy14 Aug 2026
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు

నల్గొండలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులకు సీఎం రేవంత్ శ్రీకారం
Andhra Jyothy8 Aug 2026
నల్గొండలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులకు సీఎం రేవంత్ శ్రీకారం

నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని

ఏపీలో ఆ జిల్లాలకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో మహర్దశ
Oneindia Telugu7 Aug 2026
ఏపీలో ఆ జిల్లాలకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో మహర్దశ

బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు విజయవాడకు ప్రయాణించే వారికి శుభవార్త. ఏపీలో రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం నేషనల్ హైవే ల పైన, గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ హైవే ల

అమరావతిపై వైసీపీ కక్షగట్టింది
AP7AM5 Aug 2026
అమరావతిపై వైసీపీ కక్షగట్టింది

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో

సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ మంత్రి జైలుకు
Oneindia Telugu23 Jul 2026
సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ మంత్రి జైలుకు

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకు

పారిశుధ్యం అస్తవ్యస్తం
Andhra Jyothy23 Jul 2026
పారిశుధ్యం అస్తవ్యస్తం

పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధు ల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెత్త పేరుకుపో యి, డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి

నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట
Sakshi21 Jul 2026
నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట

ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు. 2023లో భారత్‌లో పర్యటించిన

నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం
AP7AM20 Jul 2026
నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం

కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన

డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి
AP7AM19 Jun 2026
డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో

జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు
TeluguOne3 Jun 2026
జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు

తెలంగాణలో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలు

చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు
TeluguOne3 Jun 2026
చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే గోదావరి పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా

చార్ ధామ్ యాత్రలో భారీ ట్రాఫిక్ జామ్ .. భక్తుల నరక యాతన
TeluguOne31 May 2026
చార్ ధామ్ యాత్రలో భారీ ట్రాఫిక్ జామ్ .. భక్తుల నరక యాతన

ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు. దీంతో పర్వత ప్రాంతాల్లోని రహదారులు వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయాయి. వీకెండ్