రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో
Actor ProfilePolitician

రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో
Oneindia Telugu25 Jul 2026
రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నంలో

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన స్థలం కబ్జా యత్నం జరిగింది. ఫోర్జరీ సంతకా లతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన స్థలంలో నిర్మాణాలు ప్రారంభించే క్రమంలో ఈ కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది. డాక్యుమెంట్లు పరిశీలన చేయగా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ప్రముఖ ప్రాంతంలో.. ప్రముఖ వ్యక్తికి చెందిన స్థలం కబ్జా వ్యవహారం సంచలనంగా మారుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖ పట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 1989లోనే విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు.. రఘురామకృష్ణంరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ (రిజిస్ట్రేషన్) కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!ఫిర్యాదు.. కేసు నమోదుకాగా, ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న రఘురామకృష్ణంరాజు స్నేహితుడు ఈ విషయాన్ని గమనించి, తక్షణమే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అలర్ట్ అయిన రఘురామకృష్ణంరాజు.. తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లను, సదరు వ్యక్తులు చూపిస్తున్న కాగితాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. తన సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి, నకిలీ రిజిస్ట్రేషన్లతో