మురళీమోహన్
Actor ProfilePolitician

మురళీమోహన్

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources4
చంద్రబాబు-దగ్గుబాటి ఆత్మీయ పలకరింపు
Eenadu4 Jul 2026
చంద్రబాబు-దగ్గుబాటి ఆత్మీయ పలకరింపు

బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రజతోత్సవ ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు మంత్రి లోకేష్ సత్కారం
Telugu Times4 Jul 2026
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు మంత్రి లోకేష్ సత్కారం

రేపు పద్మశ్రీ అవార్డుల స్వీకారం... ఢిల్లీకి చేరుకున్న సీనియర్ నటులు న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన 2026 పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు డిల్లీకి వచ్చిన మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ లను మంత్రి లోకేష్ కలుసుకొని జ్ఞాపికలతో సత్కరించారు. వందలాది సినిమాల్లో నటించి, తెలుగు సినిమా రంగానికే వన్నెతెచ్చిన ఇద్దరు సీనియర్ నటులకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నటసర్వబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తో తమకు గల సాన్నిహిత్యాన్ని ఇద్దరూ నెమరువేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి సీనియర్ నటులు సేవలందించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు పార్లమెంటు సభ్యులు కూడా మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సన్మానించారు

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy3 Jul 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. SIPB, CRDA నిర్ణయాలకు అమోదం తెలపనున్న కేబినెట్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ రుషికొండ విషయంలో తుది నిర్ణయం

ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
AP7AM2 Jul 2026
ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు.మంగళవారం

ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Eenadu20 Jun 2026
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని బేగంపేటలోని స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లో నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రతిభను చూసి ప్రశంసించిన ఆయన.. వారికి ఆశీస్సులు అందజేశారు