మీ భూమి
Actor ProfilePolitician

మీ భూమి

📊 Box Office Collections
Total News11
Movie Updates0
Sources6
మీ భూమిపై ఇతరుల పెత్తనమా
Andhra Jyothy29 Nov 2026
మీ భూమిపై ఇతరుల పెత్తనమా

పాస్‌పుస్తకాలపై వాళ్ల ఫొటోలా? భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు భూ రికార్డుల ప్రక్షాళనకు నాడే సంకల్పించా కూటమి వచ్చాక రెవెన్యూలో సంస్కరణలు 6 రకాల భూములకు మోక్షం ఇప్పటివరకు రైతులకు 32.22 లక్షల పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు పంపిణీ కలిదిండి సభలో సీఎం చంద్రబాబు ఏలూరు/కలిదిండి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘మీ భూమి-మీ హక్కు. దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాస్‌ పుస్తకాలపై ఇతరులు ఫొటోలు ఎలా వేసుకుంటారు? ప్రజల సమస్యలు పరిష్కరించని వారు ఏమయ్యారో అందరికీ తెలుసు’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. రాష్ట్రంలో భూమి చేతిలో ఉన్నప్పటికీ అనేక మంది రైతులు వాటిని అమ్ముకోలేకపోయారని.. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడని ఎందుకని చాలా మంది తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్‌ పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డుల ప్రక్షాళనకు సంక ల్పం తీసుకున్నానని తెలిపారు. ఆ మేరకు రెవెన్యూలో సంస్కరణలు తీసుకొచ్చామని.. 6 రకాల భూములకు మోక్షం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ‘ఇప్పుడు రైతులు, ప్రజల కళ్లల్లో ఆనందం చూస్తు న్నాం. ఇదంతా మీ సహకారం.. కూటమిపై పెట్టుకున్న నమ్మకం వల్లే సాధ్యమైంది’ అని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. నల్లజర్ల దుర్గాభవాని అనే మహిళా రైతుతో పాటు 14 మందికి రాజముద్రతో కూడిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకా లు అందించారు. అంతకుముందు తహశీల్దార్‌ కార్యాలయంలో మాజీ సైనికులు, రైతులతో ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడారు. గత పాలకులు 2019-24 మధ్య చేసిన విఽధ్వంసం కారణంగా రికార్డు లు ధ్వంసమయ్యాయన్నారు. ఇష్టంలేని వ్యక్తుల భూ ములను, ఆస్తులను 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారన్నారు. 2024లో కూటమి వచ్చాక.. ఎక్కడకు వెళ్లినా

ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట
AP7AM28 Nov 2026
ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ పరిష్కారం చూపారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం కోసం

పాస్ బుక్స్ కి కరెన్సీ రేంజ్ లో సేఫ్టీ ఫీచర్లు.. అత్యాధునిక భద్రత.. చంద్రబాబు చెప్పిన విషయాలివే
10TV Telugu28 Nov 2026
పాస్ బుక్స్ కి కరెన్సీ రేంజ్ లో సేఫ్టీ ఫీచర్లు.. అత్యాధునిక భద్రత.. చంద్రబాబు చెప్పిన విషయాలివే

CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం

కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు'.. పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
AP7AM27 Nov 2026
కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు'.. పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే జనం జై కొడతారని, లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం బటన్లు నొక్కి, పరదాల చాటున తిరిగితే ప్రజలు ఆదరించరని

లక్షల మందికి పట్టాదారు పాస్ బుక్ లు
SkyC Media27 Nov 2026
లక్షల మందికి పట్టాదారు పాస్ బుక్ లు

ఏపీలో భూ యాజమాన్య హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా

బనగానపల్లె మీ భూమి మీహక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Telugu Times18 Oct 2026
బనగానపల్లె మీ భూమి మీహక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

బనగానపల్లె, జూలై 09: ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న

ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం
AP7AM17 Oct 2026
ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం

నంద్యాల జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న క్లిష్టమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలోనే తక్షణ పరిష్కారం చూపారు. బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతుల 2,074

ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు
AP7AM17 Oct 2026
ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు

"ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, కళ్లెదుట బ్రతికున్న కన్నతల్లికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వకుండా క్షోభ పెడుతున్న వ్యక్తి మనకెందుకు?" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన
AP7AM15 Oct 2026
భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, ఆంధ్రప్రదేశ్‌ను భూవివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల అరాచకాలు, పాపాలు

నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప ర్య ట న .. రైతులకు భూ హక్కుల
AP7AM14 Oct 2026
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప ర్య ట న .. రైతులకు భూ హక్కుల

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు'

వృద్ధుడి అభిమానం.. స్పందించిన చంద్రబాబు
Eenadu7 Jun 2026
వృద్ధుడి అభిమానం.. స్పందించిన చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా ఆయన్ను కలవాలని అనుకున్నారు. సోమవారం సిద్ధాంతంలో జరిగే ‘మీ భూమి