
హైదరాబాద్ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో భారీ అవినీతి


హైదరాబాద్ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో భారీ అవినీతి

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్! హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KTR Challenge: మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి వేచి చూసినా.. శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదు. గన్పార్క్ వద్ద చర్చకు రావడానికి కూడా నేను సిద్ధం. మేము అక్కడికి వెళ్దామని బయల్దేరితే పోలీసులను పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ వేచి ఉంటే వాళ్లు తోక ముడిచారు. కాంగ్రెస్ మంత్రులు అక్కడ కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏమిటి?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద గన్పార్క్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గన్పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంచన్బాగ్కు వెళ్లి అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పరామర్శిద్దామని అనుకుంటే గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారు' అని తెలిపారు. 'అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం.. ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. చర్చించడానికి దమ్ము లేకనే రేవంత్ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు ఆరోపిస్తే గన్పార్క్కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరించి హరీష్ రావు బయలుదేరితే వాస్తవాలు బయట పడితే, ప్రజల ముందు

గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్పార్క్ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ఆయన

అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా దేదీప్యమానమైంది. శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిం చడంలో ప్రధాని మోదీ విశేష

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్లో కేంద్ర మంత్రులు మరియు వివిధ శాఖల సెక్రటరీలతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
తిరుపతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమైన గమనిక. జులై 2న ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోవీబీ జీ రామ్ జీ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (CM Vijay) ఓదార్పు యాత్రకు సిద్దమవుతున్నారు. గతంలో తన ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న విజయ్.. ఇప్పుడు

తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే డీఎంకే కూటమిలో ఉన్న ఐదు పార్టీలు స్టాలిన్ కు గుడ్ బై చెప్పేసి విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు

ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, దేశంలోని ఇతర ప్రధాన నగరాల తరహాలో ఏపీలోని విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి విమానాశ్రయం మినహా, రాష్ట్రంలోని మిగిలిన

ఏపీలో తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన లైసెన్స్ల మంజూరుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక విమానాశ్రయ బార్

అమరావతి: తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాల్లో బార్ లైసెన్స్లు మంజూరు చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక

ఈ ఏడాది తమిళనాడు (tamil nadu)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓ సంచలనం. ఇందులో దశబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న, ఎన్నోసార్లు ప్రభుత్వాలు నడిపిన అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని కాదని ప్రజలు విజయ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు

మోదీ 4.0 కి భారీ కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగను న్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ ను

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఇకపై ప్రతినెలా ప్రధాన ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉండాలి! 20లక్షల ఉద్యోగాల కల్పనపై లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం అమరావతి: రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత

ఫేజ్-I వాల్యూయేషన్.. ఫేజ్-II విస్తరణకు కన్సల్టెంట్గా SBICAPS కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి... రాష్ట్ర ఎంఏయూడీ స్పెషల్

ప్రధాని మోదీ 4.0 టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం.. పార్టీలో కీలక మార్పులకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా

రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా పలువురు మంత్రుల్ని సాగనంపబోతున్న ప్రధాని మోడీ, మరికొందరు కొత్త ఎంపీలకు అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది. విశాఖలోని

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఎక్కడా ఆగకుండా, అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, ఐక్యూ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా, ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని పనులు ఆగిపోయాయని, చిన్న వర్షానికే మునిగిపోతోందని

Nara Lokesh – Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయని, ఇకపై ఈ మహా సంకల్పానికి ఎక్కడా విరామం అనేదే ఉండదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీరు పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే డీకే పై కొత్త చర్చ మొదలైంది. కేబినెట్ లో మంత్రుల నుంచి వచ్చిన చిక్కులను డీకే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని ట్రబుల్షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 2) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో