
అమరావతి: భూములను త్వరగా ఇస్తే రాజధాని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. చట్టబద్ధత రావడంతో రాజధాని ఎప్పటికీ మారదని చెప్పారు. హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామసభల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ అంశంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీకి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది