బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్
Actor ProfileActor

బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్
NTV Telugu20 Jun 2026
బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్

షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. బాహుబలి కథ మూడు గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండడంతో సినిమా నిడివే ఎక్కువైంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన RRR హాలీవుడ్ సెలబ్రిటీస్ కు బాగా నచ్చేయడంతో సీక్వెల్ ఉంటుందని అంటున్నారు, అప్పటివరకు ఆ ఆలోచనే లేదు. ‘కాంతార’ రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత కథ రెడీగా లేదు, సీక్వెల్ తీస్తే క్రేజ్ వస్తుంది.. భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న ప్లాన్ ఉంది. కాంతార తర్వాత రిషబ్ శెట్టి మరోసారి రెండు పార్ట్ లతో వస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బడ్జెట్ 500 కోట్లకు చేరుతుందట, ఒక పార్ట్ అంటే వర్కవుట్ కాదని బడ్జెట్ కవర్ చేయడానికి రెండు పార్ట్ లు నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ బడ్జెట్ కూడా చేయి దాటిపోయింది, మూడేళ్లు సెట్స్ పైనే ఉంటూ 2027 జూన్ 11న థియేటర్స్ లోకి రాబోతుంది. ડ్రాగన్ గ్లిమ్స్ లో రెండు పార్ట్ లుగా సినిమా వస్తుందని చెప్పలేదు, కానీ డ్రాగన్ ‘దురందర్’ ను ఫాలో అవుతున్నాడని తెలిసింది. రెండు పార్ట్ ల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసి, మూడు నెలల గ్యాప్ లో దురందర్ 1, దురందర్ 2 ను రిలీజ్ చేసినట్లు.. డ్రాగన్ 2 పార్ట్స్ ను కూడా విడుదల చేస్తారట. 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ కు సీక్వెల్ తీయడానికి 25 ఏళ్లు పట్టింది. ‘భారతీయుడు 2’ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఓవర్ బడ్జెట్