ప్రజా పాలన
Actor ProfilePolitician

ప్రజా పాలన

Total News7
Movie Updates0
Sources4
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ
Andhra Jyothy15 Jun 2026
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ

ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 15: ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మార్చి 16 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందించారు. అలాగే ఈ సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఫీల్డ్‌కు వెళ్లని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరణ కోరాలని సీఎస్‌కు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని అధికారులను ఉపేక్షించవద్దన్నారు. చేసిన పనులను చెప్పుకోలేక పోయారు.. వెంటనే ప్రచారం చేయ్యండని అన్ని శాఖలను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. మీడియా, డిజిటల్ మీడియాలో మంచి పనులు ప్రజలకు చెప్పుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల ఫీడ్‌ బ్యాక్ నమోదు చేయాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. 3 నెలల్లో చేసిన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు, ఆస్తుల వివరాలు నమోదు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితా వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. కొత్తగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని పాఠశాలలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్య, వైద్య శాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ తప్పనిసరి చేయాలని చెప్పారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు ఇదే

డబుల్ ఇంజిన్ సర్కార్ తో దూసుకెళ్తున్న ఏపీ
Andhra Jyothy14 Jun 2026
డబుల్ ఇంజిన్ సర్కార్ తో దూసుకెళ్తున్న ఏపీ

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృ‌ద్ధిలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం

ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం పూర్తి
Vaartha13 Jun 2026
ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం పూర్తి

Praja Palana-Pragati Pranalika : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మార్చి 6వ తేదీన ప్రారంభమైన ఈ సుదీర్ఘ

సమాజ సేవలో యువత ముందుండాలి
Namasthe Telangana10 Jun 2026
సమాజ సేవలో యువత ముందుండాలి

వేములవాడ, జూన్ 10 : సమాజ సేవలో యువత ముందుండాలని వేములవాడ డీఎస్పీ పి శ్రీనివాసులు అన్నారు. బుధవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువతతో

ప్లాస్టిక్ రహిత స మాజ నిర్మాణానికి కృషి చేయాలి
Namasthe Telangana6 Jun 2026
ప్లాస్టిక్ రహిత స మాజ నిర్మాణానికి కృషి చేయాలి

జూలూరుపాడు, జూన్ 06 : ప్లాస్టిక్ రహిత స‌మాజ నిర్మాణానికి అంద‌రూ కృషి చేయాల‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌రిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో

పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్
TeluguOne5 Jun 2026
పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పాలమూరు

మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
Vaartha30 May 2026
మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Collector K Haritha: ఆసిఫాబాద్, మే 30: బాలికలు, మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. శనివారం