తెలంగాణలో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్చీట్ ఇస్తూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వచ్చే నెలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. పార్టీ మారలేదని స్పీకర్ గతంలోనే తీర్పును వెలువరించగా.. ఆ నిర్ణయాన్ని పలువురు ఎమ్మెల్యేలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తాము సరైన ఆధారాలు సమర్పించినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విఫలం అయ్యారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రిపోర్టులను సమర్పించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రతివాదులైన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై పోటీ చేసి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినట్లు

Operation Tiger | ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్సభ ఎంపీల్లో కేవలం

అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వం వేగంగా రాజకీయ అడుగులు వేస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండానే పని పూర్తి చేస్తోంది. బెంగాల్ లో మమతా పార్టీ నిలువునా చీలటం తో పాటుగా ఎన్డీఏ కు మద్దతుగా
.webp)
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 17: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పక్షానికి చెందిన పలువురు లోక్సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీల విలీనం విషయంలో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నేత శంతను డే తన నిర్ణయాన్ని