
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్


ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్

వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్ఫర్

సినిమా: త్రిమూర్తులు నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్, దేవి ప్రసాద్, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ: కార్తిక్ సుజాత సాయికుమార్ దర్శకుడు: కమల్ తేజ నర్ల నిర్మాత: వడ్డే నవీన్ బ్యానర్ : వడ్డే క్రియేషన్స్ విడుదల తేదీ : జూన్ 19, 2026 కథ: త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు లాంటి కానిస్టేబుల్. ఆ నిజాయితీ వల్లే అతనికి తరచూ బదిలీలు అవుతుంటాయి. అందుకే అతన్ని ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అని పిలుస్తుంటారు. త్రిమూర్తులు పనిచేసే ఏరియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్) కొడుకు సంతోష్ బాబు (వివేక్ రఘువంశీ)ఎన్నికల్లో పోటీ చేస్తుంటాడు. జనాల సానుభూతి కోసం సీఎం తనపై తానే దాడి జరిగినట్లు ఒక నాటకం ఆడుతుంది. దాన్ని త్రిమూర్తులు ఫెయిల్ చేస్తాడు. దాంతో కోపం వచ్చిన సీఎం, అతన్ని వేరే పాత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తుంది. అక్కడ పని లేకపోవడంతో పాత ఫైల్స్ చూస్తున్న త్రిమూర్తులుకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన తండ్రి (దేవి ప్రసాద్) చనిపోయిన రోజు రాసిన ఒక ఎఫ్.ఐ.ఆర్ కాపీ దొరుకుతుంది. సీఎం కొడుకు ప్రియమ్మ అనే గిరిజన అమ్మాయిపై చేసిన లైంగిక దాడికి సంబంధించిన కేసది. కానీ దానికి సంబంధించి తప్పుదోవ పట్టించేలా వేరే కాపీలు కూడా ఉండటంతో హీరో ఎంక్వైరీ మొదలుపెడతాడు. ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? సీఎం అసలు రంగు ఎలా బయటపడింది? ఈ కేసును త్రిమూర్తులు ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. కథనం: నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే

నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్, దేవి ప్రసాద్, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు లాంటి కానిస్టేబుల్. ఆ

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన

వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా. ఓ సాధారణ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఏకంగా ముఖ్యమంత్రి

ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. ఇరవై ఏళ్ల క్రితం స్టార్ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

Transfer Trimurthulu Review : వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ తెరక్కించిన సినిమా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ నిర్మాణంలో కమల్ తేజ నార్ల

వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.రాశీ సింగ్ కథానాయిక. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వడ్డే నవీన్ ఈ

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు చుట్టూ రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై

నాకు చదువులో పెద్ద ఆసక్తి ఉండేది కాదు.. 14 ఏళ్లకే మోడలింగ్ మొదలు పెట్టానని నటి రాశీ సింగ్ అన్నారు. "సినిమాలు, వ్యాపారం రెండూ నాకు ఇష్టమే. 14 ఏళ్లకే మోడ లింగ్ మొదలు పెట్టా. నాకు చదువులో పెద్ద

మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు

వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే

Rashi Singh : టాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చుకుంది హీరోయిన్ రాశి సింగ్. చత్తిస్త్ఘడ్ కి చెందిన ఈ భామ ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలుపెట్టి శశి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అక్కడుంచి వరుసగా

రాశీ సింగ్ హీరోయిన్గా వైభవ్ కౌండిన్య తెరకెక్కిస్తున్న సినిమా 'గాసిప్'. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. యంగ్ బ్యూటీ రాశీ సింగ్ టాలీవుడ్లో తన సత్తా చాటుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన జోరు కొనసాగిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో

చాలా ఏళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల తెరకెక్కించిన ఈ సినిమాల నవీన్ సరసన

ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్గడ్లోని రాయ్పూర్విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాంలోళనలు నెలకొన్నాయి

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై

గత వారం విడుదలైన సినిమాల్లో 'సింగ్ గీతం' ఒక్కటే కాస్తంత వైవిధ్యం ప్రదర్శించింది. ఈ వీకెండ్ లో ఆరు వరైటీ మూవీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత తెర మీద

చెప్పినట్లుగానే తెచ్చి ప్రారంభించిన లోకం మాధవి సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే

Vadde Naveen : ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ సినిమాలతో మెప్పించిన హీరో వడ్డే నవీన్ సడెన్ గా సినిమాలు ఆపేసారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ

లండన్: వెటరన్ టెన్నిస్ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్కు వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ‘వైల్డ్ కార్డు’ ప్రవేశం దక్కింది. ఈ నెల 29 నుంచి సీజన్ మూడో గ్రాండ్స్లామ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం RRR. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు మిశ్రమ ప్రపంచ సంకేతాలను ట్రాక్ చేస్తూ నిఫ్టీ 50, సెన్సెక్స్ పెరిగాయి. ఉదయం 9:47 గంటల సమయానికి

ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి

డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026ను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-జెలో భాగంగా బుధవారం అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. 200వ మ్యాచ్ ఆడుతున్న అర్జెంటీనా

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో

హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి స్టేడియంలో మొదలైన ఈ లీగ్ జూన్ 28 వరకు కొనసాగుతుంది. సినీ నటి శ్రుతి హాసన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాన

ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మోస్సీ గోల్స్ వేటను ప్రారంభించాడు. బుధవారం గ్రూప్-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్లో మెస్సీ తొలి గోల్తో మెరిశాడు. తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా

చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ (Vadde Naveen) వెండితెరపై కనిపించనున్నారు. ఆయన హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurthulu Movie) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో రాశీ

“ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు” సినిమా ప్రచార కార్యక్రమంలో దర్శకుడు వి.వి. వినాయక్, నటుడు వడ్డే నవీన్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, వ్యక్తిగత అనుభవాలను వివరంగా పంచుకున్నారు. నవీన్తో తన ప్రయాణం కేవలం

ఖుషీ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత.. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు మా ఇంటి బంగారంతో వచ్చేస్తోంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్తో కొద్ది రోజుల

Maa Inti Bangaaram || ఇటు వినోదం పాటు, యాక్షన్తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు సమంత (Samantha). ఆమె కథానాయికగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు

హీరో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్

వీవీ వినాయక్.. తెలుగులో ఊర మాస్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా ఆదితోనే బాక్సాఫీస్ ను షేక్ చేశారు వీవీ వినాయక్. ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డి, దిల్

వడ్డే నవీన్(Vadde Naveen) హీరోగా నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurthulu) సినిమా జూన్ 19న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో దర్శకుడు వీవీ వినాయక్(VV
సీనియర్ హీరో వడ్డే నవీన్ దాదాపు పదేళ్ల విరామం తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించింది. వడ్డే

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! పొల్లాచ్చిలో జరిగిన ‘మెగా 158’

దాదాపు పదేళ్ల తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో కమ్బ్యాక్ ఇస్తున్నారు నటుడు వడ్డే నవీన్. ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’. ఈ చిత్రం ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. కల్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘టా టా...’ అనే తొలి సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు. విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘ఓ సాధారణ కానిస్టేబుల్ నిజాయతీగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తూనే మొండివాడుగా ఉంటుంటాడనే విషయాలను ఆవిష్కరించేలా ఈ పాట ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు (ఫోటోలు) ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ రిలేషన్ లో ఉంటే గీ పనులు అసలు చేయకుండ్రి..!