
Tunnel Roads : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్లలో నిత్యం ట్రాఫిక్ నరకాన్ని


Tunnel Roads : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్లలో నిత్యం ట్రాఫిక్ నరకాన్ని

PM-VBRY : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం-వీబీఆర్వై (PM-VBRY) పథకం లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం కింద అర్హులైన వారి కోసం ఏకంగా ₹2,400 కోట్ల నిధులను

Telangana Voter List Verification: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. దాదాపు పావు శతాబ్దం (25 సంవత్సరాల) తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026’ (Special Intensive Revision – SIR) బృహత్తర కార్యక్రమానికి జూన్ 25 నుంచి అంకురార్పణ జరగనుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియకు సంబంధించిన ముందస్తు సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక కీలకమైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. Read also: NEET UG Re Exam: నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కఠిన ఆంక్షలు జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు (DEOలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు), అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డిలతో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం (ECI) నిర్దేశించిన నిబంధనలకు లోబడి, ఈ ఓటర్ల సర్వే ప్రక్రియను ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), రాజకీయ పార్టీల ఏజెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఈ స్పెషల్ డ్రైవ్పై ప్రజల్లో విస్తృతమైన చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బీఎల్ఓలు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియకు 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా (కట్ ఆఫ్ డేట్) ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులు కూడా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.39 కోట్ల