ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Actor ProfilePolitician

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources3
చైర్మన్ రాజీనామా
Sakshi9 Jul 2026
చైర్మన్ రాజీనామా

1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ కుమార్ జైన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sakshi9 Jul 2026
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్లుండి(గురువారం) నుంచి ఉచిత బీమా పథకం ప్రారంభించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్నిరవీంద్ర భారతిలో

ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ ఫొటోలు
Sakshi9 Jul 2026
ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ ఫొటోలు

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ

మా ఇంటి బంగారం టీమ్ కు మెగాస్టార్ ప్రశంసలు ఫొటోలు
Sakshi9 Jul 2026
మా ఇంటి బంగారం టీమ్ కు మెగాస్టార్ ప్రశంసలు ఫొటోలు

సమంత లీడ్‌ రోల్‌లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో

టెలికం కంపెనీలకు రూ.1.05 లక్షల కోట్లు
Sakshi9 Jul 2026
టెలికం కంపెనీలకు రూ.1.05 లక్షల కోట్లు

టెలికం కంపెనీలు ఆదాయం పరంగా మార్చి క్వార్టర్‌లో మరో రికార్డు నమోదు చేశాయి. మార్చి త్రైమాసికంలో రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఇవి ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో (రూ.98,250 కోట్లు) పోల్చితే

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు
TV9 Telugu8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Andhra Jyothy8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్‌, 7 పద్మభూషణ్‌, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెటర్‌ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. దేశ అభివృద్ధికి, తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్