రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన పూర్ణ చందర్.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. అంకిత భావంతో పని చేసినందుకు గానూ 2024 ఏప్రిల్లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (ఏబీసీడీ) అవార్డును పూర్ణచందర్ అందుకున్నారు. పూర్ణచందర్.. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం.. ఈటీవీ భారత్ సంస్థలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం, సినిమాలు, క్రికెట్ చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు.... ఇంకా చదవండి
Actor ProfileCelebrity
కనీసం 7.10 శాతం నుంచే హోం లోన్ వడ్డీ రేట్లు.. ఎస్బీఐలోనూ చాలా తక్కువ.. 20 లక్షలకు ఈఎంఐ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•28 Jun 2026
కనీసం 7.10 శాతం నుంచే హోం లోన్ వడ్డీ రేట్లు.. ఎస్బీఐలోనూ చాలా తక్కువ.. 20 లక్షలకు ఈఎంఐ