
విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ (VD)ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. తాజాగా మరో


విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ (VD)ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. తాజాగా మరో

అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (lenin) చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 26న రావలసిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికాదేవిని టెంపుల్ని దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Vijay).. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికాదేవిని (Mookambika Temple) దర్శించుకుని వార్తలలో హైలెట్ అవుతున్నారు. తమిళనాడు సీఎం కర్ణాటకలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారంటూ.. ఆయన ఫొటోలను, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మూకాంబికా దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు సీఎం విజయ్.. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు కర్ణాటక మంత్రి యూటీ ఖాదర్ సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొల్లూరుకు చేరుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం సీఎం విజయ్.. చొక్కా తీసివేసి దర్శనం చేసుకున్నారు. ప్రధాన అర్చకుడు రామచంద్ర అడిగ ప్రత్యేక సంకల్పం జరిపించారు. ఆలయంలో ప్రవేశించే ముందు, తర్వాత ధ్వజస్తంభానికి విజయ్ నమస్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం.. మూకాంబికాదేవికి 1.6 కేజీల వెండి ఖడ్గాన్ని సమర్పించారు. అరగంటకు పైగా ఆయన ఆలయంలోనే గడిపారు. ఇదే సందర్భంలోనే ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (MGR) మూకాంబికాదేవికి సమర్పించిన బంగారు ఖడ్గాన్ని విజయ్ వీక్షించారు. విజయ్ కొల్లూరుకు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు తరలివచ్చారు. ఆలయం నుంచి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లిన సీఎం విజయ్.. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా, కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం విజయ్ అభ్యంతరం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక రక్షణ వేదిక (కరవే) ప్రవీణ్ శెట్టి వర్గం కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు.. వారిని ముందుగానే