
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా


తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో

హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది. హైదరాబాద్, జులై 7: నగరంలోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను

Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్, జులై 7: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. నిన్న(సోమవారం) వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై AICCతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఏబీఎన్ ఎఫెక్ట్.. వరంగల్ ముంపు ప్రాంతాల్లో కొండా మురళీ పర్యటన రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య.. 33 పేజీల సూసైడ్ నోట్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ - మంత్రుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. సవాల్ చేసి వెళ్లకపోవటం పైన మంత్రి పైన తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్

Govt Teachers : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అన్ని సదుపాయాలు అందనున్నాయి. ఇప్పటివరకు గవర్నెంట్ స్కూళ్లు

Konda Surekha : తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫస్ట్ టైమ్ పేపర్లెస్ విధానంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా కొన్ని కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్రపూరితంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఇచ్చిన ఒక

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు

హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూన్ 24న మహిళా సాధికారత సమ్మిట్ అట్టహాసంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంతో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వెటా ఇండియా అధికారికంగా
.webp)
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ