ఎకరాల పొలం అక్కర్లేదు.. 10 గుంటల భూమిలో బంగారం పండించవచ్చు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.. ఈ పంట
Actor ProfilePolitician

ఎకరాల పొలం అక్కర్లేదు.. 10 గుంటల భూమిలో బంగారం పండించవచ్చు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.. ఈ పంట

Total News1
Movie Updates0
Sources1
ఎకరాల పొలం అక్కర్లేదు.. 10 గుంటల భూమిలో బంగారం పండించవచ్చు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.. ఈ పంట
Zee Telugu17 Jun 2026
ఎకరాల పొలం అక్కర్లేదు.. 10 గుంటల భూమిలో బంగారం పండించవచ్చు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.. ఈ పంట

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Business Ideas: నేటికాలంలో చాలా మంది రైతులు టెక్నాలజీతో పోటీ పడి మరీ పంటలు పండిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు యువత కూడా ఉద్యోగాలకు స్వస్తి పలికి వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు. తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు పండిస్తూ కోటీశ్వరులు అవుతున్నారు. ఒకప్పుడు పంటలు పండించాలంటే ఎకరాల కొద్దీ భూమి ఉంటేనే సాధ్యం అవుతుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా సరే అందులో బంగారం పండిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయం చేయాలనుకుంటే మీకు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే ఇప్పుడు మీ జీవితాన్నే మార్చే ఒక పంట గురించి చెబుతాము. ఈ పంటతో మీరు తక్కువ కాలంలోనే భారీ ఆదాయం పొందవచ్చు. ఆ పంట ఏదో చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు గురించి తెలియని వారుండరు. డ్రాగన్ ఫ్రూట్ తింటే డాక్టర్ తో పనిలేదని కూడా చెబుతుంటారు. మార్కెట్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ ధర 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. మరి ఈ పంట పండించాలంటే ఎకరాల కొద్ది పొలం ఉండాలా అంటే అవసరమే లేదు. కేవలం 10 గుంటల పొలం ఉన్నా సరిపోతోంది. ఎందుకంటే ఈ పండుకు దేశీయంగానే కాదు విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ పెరిగింది. తక్కువ సమయంలోనే భారీగా లభాలు అందిస్తుండటంతోపాటు.. ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో కార్బోహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే డాక్టర్లు కూడా రోగులకు దీన్ని సిఫార్సు చేస్తుంటారు. అందుకే ఈ పండుకు భారీగా డిమాండ్ పెరిగింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే మాత్రమే దీన్ని సాగుతున్నారు. అందులో