ఈవీ
Actor ProfilePolitician

ఈవీ

📊 Box Office Collections
Total News41
Movie Updates0
Sources11
ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు
TeluguOne2 Oct 2026
ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్ ను సరికొత్త పారిశ్రామిక విప్లవం వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సియోల్ నగరంలో పెట్టుబడుల వేట ప్రారంభించిన మంత్రి లోకేష్, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ, ఆటోమోటివ్ దిగ్గజ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ప్రపంచ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్‌తో లోకేష్ జరిపిన భేటీలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే సెమీకండక్టర్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. అందకు హు్యందాయ్ సానుకూలంగా స్పందించింది. ఈ భేటీలో మంత్రి లోకేష్ కొన్ని వ్యూహాత్మకమైన ప్రతిపాదనలను హ్యుందాయ్ ముందుంచారు. తిరుపతి లేదా అనంతపురం నగరాల సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, అత్యాధునిక బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలనీ, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ తరఫున ఒక ప్రతిష్టాత్మక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డీ), గ్లోబల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్ సాంకేతికతలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకురావాలని కోరారు. అలాగే అనంతపురాన్ని పూర్తిస్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మార్చేలా టైర్-1 సరఫరాదారుల గ్లోబల్ మీట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలపై హ్యుందాయ్ ప్రతినిధి సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ పర్యటనలో నారా లోకేష్ మరో అద్భుత విజయం కూడా సాధించారు. సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో

మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్
TeluguOne2 Oct 2026
మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు
Eenadu2 Oct 2026
హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు

సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) భేటీ అయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్

హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
Telugu Times2 Oct 2026
హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగానికి ప్రతిపాదన హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ మాట్లాడుతూ…

ఏపీలో ఈవీ, సెమీకండక్టర్ హబ్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు
AP7AM1 Oct 2026
ఏపీలో ఈవీ, సెమీకండక్టర్ హబ్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి

ఏడాదిలో 468 యూనిట్ల విక్రయం.. మోడల్ పైనే టెస్లా ఆశలు
Eenadu29 Sept 2026
ఏడాదిలో 468 యూనిట్ల విక్రయం.. మోడల్ పైనే టెస్లా ఆశలు

Tesla Y L model | ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లో అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది. కానీ, కంపెనీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. ఇప్పటివరకూ 468

షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో మంత్రి లోకేష్ సమావేశం
Telugu Times26 Sept 2026
షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో మంత్రి లోకేష్ సమావేశం

శ్రీసిటీ యూనిట్ నిర్మాణం త్వరగా పూర్తిచేయండి సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL), ఐఓటీ & పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్

టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు
Asianet News Telugu25 Sept 2026
టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు

టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త సియెర్రా ఈవీ (Sierra EV) కారును లాంచ్ చేసి తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జూలై నెలకు గానూ టాటా మోటార్స్ తన ఈవీ

కొరియాలో మంత్రి లోకేశ్ .. షూఆల్స్ ఛైర్మన్ తో కీలక భేటీ
AP7AM25 Sept 2026
కొరియాలో మంత్రి లోకేశ్ .. షూఆల్స్ ఛైర్మన్ తో కీలక భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రఖ్యాత ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. సియోల్‌లో ఆ సంస్థ ఛైర్మన్ & సీఈవో లీ చియాంగ్-గెన్‌తో సమావేశమైన లోకేశ్‌

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
Andhra Jyothy24 Sept 2026
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్‌ కోరారు. ఇంటర్నెట్ విభాగం: కొరియా

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ తో మంత్రి లోకేశ్ భేటీ
Andhra Jyothy23 Sept 2026
దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ తో మంత్రి లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్

ఆంధ్రప్రదేశ్ కు కొరియా దిగ్గజ కంపెనీలు... సియోల్ లో నారా లోకేశ్ కీలక భేటీ
AP7AM22 Sept 2026
ఆంధ్రప్రదేశ్ కు కొరియా దిగ్గజ కంపెనీలు... సియోల్ లో నారా లోకేశ్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తన

ఒక్కసారిగా రూ.60 వేలు.. పెరిగిన విండ్సర్ ఈవీ ధర
Sakshi22 Sept 2026
ఒక్కసారిగా రూ.60 వేలు.. పెరిగిన విండ్సర్ ఈవీ ధర

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఎంజీ ఇండియా (MG India) తన విండ్సర్ ఈవీ (Windsor EV) ధరలను పెంచింది. జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపు అన్ని

టాటా ఈవీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 3.35లక్షల వరకు భారీ ఆఫర్లు
Zee Telugu18 Sept 2026
టాటా ఈవీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 3.35లక్షల వరకు భారీ ఆఫర్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

టాటా ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. జూలైలో రూ.3.35 లక్షల వరకు ఆఫర్లు
AP7AM17 Sept 2026
టాటా ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. జూలైలో రూ.3.35 లక్షల వరకు ఆఫర్లు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, తన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలను పెంచుకునే దిశగా జూలై నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. విస్తరిస్తున్న ఈవీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే

ఈ టాటా మోటార్ ఎలక్ట్రిక్ కారుపై 3.35 లక్షల వరకు డిస్కౌంట్
Eenadu16 Sept 2026
ఈ టాటా మోటార్ ఎలక్ట్రిక్ కారుపై 3.35 లక్షల వరకు డిస్కౌంట్

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ నెలలో కొత్తగా ఎలక్ర్టిక్‌ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata motors EV)తమ ఈవీ పోర్టుఫోలియోపై జులైలో గరిష్ఠంగా రూ.3.35 లక్షల

ఆదర్శ గ్రామంగా నలగంపల్లె.. కుప్పం అంతటా 'నెట్ జీరో' మోడల్
AP7AM13 Sept 2026
ఆదర్శ గ్రామంగా నలగంపల్లె.. కుప్పం అంతటా 'నెట్ జీరో' మోడల్

సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన నలగంపల్లె గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న 'నెట్ జీరో' విధానాన్ని

చైనా యాప్ లతో నిజంగా కారు, బైక్ ఆగిపోతాయా? - టెక్నాలజీ ఏంటి? వాహనదారులు ఏం చేయాలంటే
10TV Telugu10 Sept 2026
చైనా యాప్ లతో నిజంగా కారు, బైక్ ఆగిపోతాయా? - టెక్నాలజీ ఏంటి? వాహనదారులు ఏం చేయాలంటే

చైనా యాప్‌లతో ఈవీ వాహనాలను కంట్రోల్ చేయొచ్చా? బ్యాట్-బీఎంఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? వాహనదారులు ఏం తెలుసుకోవాలి? నివారణకు ఏం చేయాలి? BAT-BMS EV : ఈ-రిక్షాలే కాదు.. ఈవీ కార్లు, బైకులకు

కుప్పంలో ఇండస్ట్రియల్ విప్లవం, తొలి బ్యాటరీ అనోడ్ ప్లాంట్
Telugu Times8 Sept 2026
కుప్పంలో ఇండస్ట్రియల్ విప్లవం, తొలి బ్యాటరీ అనోడ్ ప్లాంట్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో అత్యంత

బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు ఫొటోలు
Sakshi5 Sept 2026
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు ఫొటోలు

బుల్లితెరపై డాక్టర్‌బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నటుడు నిరుపమ్. తాజాగా ఆయన సతీమణి మంజుల పరిటాల ఖరీదైన ఈవీ కారును కొనుగోలు చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే

ఈవీలదే భవిష్యత్.. సీఎం చంద్రబాబు
TeluguOne1 Sept 2026
ఈవీలదే భవిష్యత్.. సీఎం చంద్రబాబు

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని(ఈవీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీల తయారీలో హీరో మోటార్స్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి సారించాలన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy25 Aug 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.2,930 నేడు తెరుచుకోనున్న

టాటా సియెర్రా ఈవీ లాంచ్.. సరికొత్త లుక్ తో ఎంట్రీ.. 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. 665కి.మీ రేంజ్..
Zee Telugu24 Aug 2026
టాటా సియెర్రా ఈవీ లాంచ్.. సరికొత్త లుక్ తో ఎంట్రీ.. 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. 665కి.మీ రేంజ్..

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్ ల కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం
Asianet News Telugu23 Aug 2026
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్ ల కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం

కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్‌లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్‌జీ ఆటోరిక్షాలకు కూడా

భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో
TV9 Telugu23 Aug 2026
భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో

కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అంతుకు ముందు కూడా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా ఈ సీరియల్ తోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నాడీ బుల్లితెర నటుడు. ఈ సీరియల్ లో నిరుపమ్

కొత్త బండి కొనేవారికి పండగే.. లపై 100శాతం రిజిస్ట్రేషన్ ఫ్రీ.. టూవీలర్స్ కు రూ.30,000 సబ్సిడీ
Zee Telugu19 Aug 2026
కొత్త బండి కొనేవారికి పండగే.. లపై 100శాతం రిజిస్ట్రేషన్ ఫ్రీ.. టూవీలర్స్ కు రూ.30,000 సబ్సిడీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

నుంచి దిల్లీలో పెట్రోల్ బైక్ లకు స్వస్తి
Eenadu18 Aug 2026
నుంచి దిల్లీలో పెట్రోల్ బైక్ లకు స్వస్తి

విద్యుత్తు వాహనాలకే రిజిస్ట్రేషన్‌ వచ్చే ఏడాది నుంచి విద్యుత్తు ఆటోలకే అనుమతి 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం దిల్లీ: దేశ రాజధాని దిల్లీని 2030 నాటికి కాలుష్య రహిత

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్
AP7AM17 Aug 2026
ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఆ తేదీ తర్వాత పెట్రోల్ బండ్ల రిజిస్ట్రేషన్ బంద్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

టాటా లవర్స్ గెట్ రెడీ.. కొత్త సియెర్రా వచ్చేస్తోంది.. ఫుల్ ఛార్జ్ పై 600కి.మీ రేంజ్.. ధర ఎంత
10TV Telugu17 Aug 2026
టాటా లవర్స్ గెట్ రెడీ.. కొత్త సియెర్రా వచ్చేస్తోంది.. ఫుల్ ఛార్జ్ పై 600కి.మీ రేంజ్.. ధర ఎంత

జూన్ 30న కొత్త టాటా సియెర్రా ఈవీ కారు వచ్చేస్తోంది ఈ కొత్త ఈవీతో సరికొత్త ఈవీ పోర్ట్‌ఫోలియో విస్తరణ ICE మోడల్ మాదిరిగానే, ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ Tata Sierra EV Launch : కొత్త ఈవీ కారు కొనేందుకు

పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా
10TV Telugu16 Aug 2026
పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా

పాత బంగారం అమ్మకాలకు క్యూ.. ఇంకా పడిపోతుందనే భయమా? రికార్డు ధరల తర్వాత షాక్.. పాత బంగారం అమ్మేస్తున్న భారతీయులు! బంగారం అమ్మకాలకు భారీ క్యూ.. రూ.1.2 లక్షలకు పడిపోతుందనే టెన్షన్ Gold price Crash

రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ
Sakshi16 Aug 2026
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ

ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్‌లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం

చేతక్ ఈవీ, పల్సర్ బైక్స్ తో నెక్స్ట్ లెవెల్ వృద్ధి
TeluguOne13 Aug 2026
చేతక్ ఈవీ, పల్సర్ బైక్స్ తో నెక్స్ట్ లెవెల్ వృద్ధి

భారతీయ ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదిగిన బజాజ్ ఆటో, భవిష్యత్తు వృద్ధి కోసం సరికొత్త 'మల్టీ-ప్లాట్‌ఫామ్ వ్యూహం'తో దూసుకుపోతోంది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక

క్విడ్ ఫేస్ లిఫ్ట్ .. లాంచ్ డేట్ ఫిక్స్
Sakshi9 Aug 2026
క్విడ్ ఫేస్ లిఫ్ట్ .. లాంచ్ డేట్ ఫిక్స్

రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన అప్‌డేటెడ్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్‌గా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళాలు.. లిస్ట్ ఇదే
10TV Telugu6 Aug 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళాలు.. లిస్ట్ ఇదే

Anant Ambani visits Tirumala : ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం
Asianet News Telugu6 Aug 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

బిలియనీర్ ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లికి ముందు నుంచే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంటున్న అనంత్, తాజాగా కలియుగ వైకుంఠం

కేవలం 6 లక్షలు.. 5 స్టార్ రేటింగ్.. ఈ మూడింటిలో ఫ్యామిలీ బెస్ట్ కారు ఏది
Zee Telugu29 Jul 2026
కేవలం 6 లక్షలు.. 5 స్టార్ రేటింగ్.. ఈ మూడింటిలో ఫ్యామిలీ బెస్ట్ కారు ఏది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

హైదరాబాద్ లో టాటా ఈవీ మెగాచార్జర్ హబ్
Sakshi29 Jul 2026
హైదరాబాద్ లో టాటా ఈవీ మెగాచార్జర్ హబ్

భారతదేశపు అగ్రగామి ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయిన 'టాటా పవర్', దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్'తో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి

ఈవీ లేదా సీఎన్ జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా
Asianet News Telugu29 Jul 2026
ఈవీ లేదా సీఎన్ జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా

కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో సీఎన్‌జీ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు ధర సాధారణంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాల వినియోగంలో పరిస్థితి మారుతుంది. ఒక వ్యక్తి

ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్
Oneindia Telugu27 Jul 2026
ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్

ఇటీవల పలు రంగాల్లో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆటోమొబైల్ రంగంలోనూ లేఆఫ్స్ భారీగా అవుతున్నాయి ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన చరిత్రలోనే భారీ పునర్మిర్మాణ

చార్జింగ్ స్టేషన్లకు టెండర్
Sakshi14 Jun 2026
చార్జింగ్ స్టేషన్లకు టెండర్

పోటీ లేకుండా 131 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కాంట్రాక్టును కట్టబెట్టేలా ఎత్తుగడ? రూ.62.94 కోట్ల భారీ ప్రాజెక్టును ఏకపక్షంగా అప్పగించేలా నిబంధనలు ఇప్పటికే 8వేల కిలోవాట్ల ఈవీ చార్జింగ్‌ సామర్థ్యాన్ని

ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
Telugu Times3 Jun 2026
ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయండి నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించండి శ్రీసిటీలో రోబోటిక్స్ & ఆటోమేషన్ సేవలను విస్తరించండి