అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పంద చర్చలు కొనసాగుతున్న సమయంలోనే హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కొనసాగుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు దేశాలూ హార్మూజ్ను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. హార్మూజ్ జలసంధిలో ప్రపంచ దేశాలు వాణిజ్యం చేసుకోవచ్చని అమెరికా భరోసా ఇస్తుంటే.. అనుమతి లేకుండా హార్మూజ్లో అడుగుపెడితే అంతే అంటూ ఇరాన్ భయపెడుతోంది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన శాంతి ఒప్పంద చర్చల్లో హార్మూజ్ జలసంధిలో వాణిజ్యం చేసుకోవడానికి ఇరాన్, అమెరికాకు సంబంధం లేకుండా ఒక కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టారు. ఈ మార్గం ద్వారా ఎవ్వరైనా తమ నౌకల ప్రయాణం సాగించొచ్చని, అభ్యంతరాలు ఉండవంటూ చర్చల్లో తెలిపారు. కానీ, ఆ మార్గం ఆమోదయోగ్యం కాదని.. ఇరాన్ అనుమతి లేకుండా హార్మూజ్లో అడుగుపెడితే డేంజర్ అంటూ ఇరాన్ విప్లవ గార్డ్స్ దళం (ఐఆర్జీసీ) హెచ్చరిస్తోంది. ఇరాన్ దళాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ అనుమతి లేకుండా రూపొందించిన కొత్త మార్గం నాకౌయాన భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరాన్ నిర్దేశించిన నిబంధనలు పాటించని నౌకలపై చర్చలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హార్మూజ్ జలసంధి ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే, ఇఱాన్ తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ వాణిజ్య ఇంధన రంగాల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి అదనపు నిధులు కోరారు. 87.6 బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్ను కోరింది. వైట్ హౌస్ ప్రచురించిన వెబ్సైట్లో 67.15 బిలియన్ డాలర్లు సైనిక అవసరాల కోసం కేటాయించనున్నారు. ఇరాన్ కీలక నేత ఘాలీబాఫ్ మొదటి విడత శాంతి చర్చల అనంతరం స్విట్జర్లాండ్ నుంచి ఇరాన్కు వెళ్తున్న సమయంలో హార్మూజ్ యుద్ధానికి ముందులా ఉండబోదని అప్పట్లోనే స్పష్టం చేశారు. తాము అమెరికాను నమ్మమని చెప్పిన ఇరాన్.. చెప్పినట్టే ఇప్పుడు
Actor ProfileCelebrity
ఇరాన్ అనుమతి లేకుండా హార్మూజ్ లో అడుగుపెడితే డేంజరే.. ప్రపంచానికి ఇరాన్ దళాల డెడ్లీ వార్నింగ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Jul 2026
ఇరాన్ అనుమతి లేకుండా హార్మూజ్ లో అడుగుపెడితే డేంజరే.. ప్రపంచానికి ఇరాన్ దళాల డెడ్లీ వార్నింగ్