
Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 13 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ


Rohit Sharma : భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 13 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ

The temperature refused to drop below 40 degrees Celsius as Rohit Sharma checked in for national duty for the first time in five months at the IS Bindra Stadium in Mohali on Wednesday. The first

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా...

త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు...

Team India Captain : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ మ్యాచుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఆ పదవి నుంచి తొలగించబోతున్నారనే వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. అతని నాయకత్వంలో భారత్ వరుసగా ఎనిమిది ద్విపాక్షిక సిరీస్లు గెలవడమే కాకుండా, 2025 ఆసియా కప్, ఇటీవల మార్చి 2026లో జరిగిన టీ20 వరల్డ్ కప్ను కూడా గెలుచుకుంది. వరుసగా రెండోసారి భారత్కు వరల్డ్ కప్ అందించి, కేవలం మూడు నెలలు కూడా గడవక ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పిస్తుండటం అందరినీ షాక్కు గురిచేస్తోంది. అయితే ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్ను తొలగించడం భారత క్రికెట్లో ఇదే మొదటిసారి కాదు. ఐసీసీ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మకు తప్పని ఉద్వాసన ఐసీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా కెప్టెన్సీ పదవి నుంచి తొలగించబడిన చివరి భారత కెప్టెన్ మరెవరో కాదు.. లెజెండరీ బ్యాటర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత 2021 డిసెంబర్లో రోహిత్ శర్మ వన్డే జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మేనేజ్మెంట్ వైట్-బాల్ క్రికెట్ (వన్డే, టీ20) రెండింటికీ ఒకే కెప్టెన్ ఉండాలని భావించి రోహిత్కు బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డేల్లో భారత్ అద్భుతమైన విజయాలను సాధించింది. 2018, 2023 ఆసియా కప్లను గెలవడంతో పాటు, 2023 వన్డే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. ఆ తర్వాత దుబాయ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ను ఓడించి భారత్ను విజేతగా నిలిపాడు. వన్డే కెప్టెన్గా రోహిత్ ఏకంగా 75 శాతం విన్ పర్సంటేజ్ (56 మ్యాచ్ల్లో 42 విజయాలు) కలిగి ఉన్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే రోహిత్పై వేటు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి, అత్యధిక సార్లు ఈ కప్పు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించింది. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, అదే ఏడాది రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీకి అకస్మాత్తుగా ఎండ్ కార్డ్ పడింది. దీనిపై చీఫ్ సెలక్టర్ అజిత్
